క్రైమ్

మెదక్‌: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.30 వేల జరిమానా.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన బావను హత్య చేసిన కేసులో నిందితుడికి జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అదనంగా రూ.30,000 జరిమానా కూడా విధించినట్లు మెదక్ ...

ప్రభుత్వ భూమి కబ్జా కలకలం.. అక్రమ వెంచర్లో విలీనం చేసిన వైనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, జానకంపేట్ గ్రామం అక్రమాలకు కేంద్రంగా మారిందనే ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఇదివరకే నాన్-లేఅవుట్ వెంచర్లు, అనుమతులు లేని వ్యాపార సముదాయాలు, నిబంధనలు ...

ధర్పల్లి: రేకులపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి.. సెల్ టవర్ వద్ద శవం కలకలం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన కాత్రాజి రాజశేఖర్ (30) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ...

మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వెంటనే స్పందించిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో గంగాపూర్ చెరువు సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామాయంపేట వెళ్లే మార్గంలో డీసీఎం వాహనం ఆటోను ఢీకొనడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు ...

బాలికపై లైంగిక దాడి కేసు: నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1 లక్ష జరిమానా.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా, తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన గణిత ఉపాధ్యాయుడికి మెదక్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు ...

అక్రమ వెంచర్ల దందా.. లేఅవుట్ అనుమతులు లేకుండానే దర్జాగా ప్లాట్ల అమ్మకాలు – కొనుగోలుదారులకు భారీ మోసం!

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో అక్రమ వెంచర్ల దందా రోజురోజుకూ బహిర్గతమవుతోంది. ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండా, లేఅవుట్ లేని భూములను ఇండ్ల స్థలాలుగా ...

మెదక్‌: POCSO కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.. రూ.1 లక్ష జరిమానా విధించిన కోర్టు.

|| దృశ్యం న్యూస్ || మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన POCSO కేసులో ...

తమ్ముడు జైలు పాలయ్యాడనే బాధతో అన్న ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తమ్ముడు జైలుకు వెళ్లిన బాధను తట్టుకోలేక క్షణిక ఆవేశంలో అన్న పురుగుల మందు సేవించి ఆసుపత్రిలో ...

మెదక్‌: వృద్ధ దంపతులపై సుత్తితో దాడి.. 5 తులాల బంగారం దోపిడీ కలకలం

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట్ (ఆర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై దాడి, దారుణ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని దుండగుడు ...

రుద్రూర్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ, 20 మందికి పైగా గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్ర శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాన్సువాడ నుంచి బోధన్ వైపు వెళ్తున్న TS 22 T ...