
Drushyam Desk
ప్రభుత్వ భూమి కబ్జా : ఫిర్యాదుపై రెవెన్యూ అధికారుల కాలయాపన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం ఠాణాకలాన్ గ్రామంలో సర్వే నంబర్ 164/3 ఐ లో రెండు ఎకరాల ప్రభుత్వ వ్యవసాయ భూమిని ఓ ఓ.సీ మహిళకు కేటాయించడంపై ...
ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీపై ఉద్యమం – PYL, POW పిలుపు.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఫీజుల దోపిడీ పెరిగినట్టు ప్రగతిశీల యూత్ లీగ్ (పి.వై.ఎల్) మరియు ప్రగతిశీల మహిళా సంఘం (పి.ఓ.డబ్ల్యు) నేతలు మండిపడ్డారు. ...
తండ్రి, కూతురు ఆత్మహత్య: ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్య కారణం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతంలోని న్యాలకల్ చెరువు వద్ద కూతురుతో సహా తండ్రి ఆత్మహత్య పాల్పడ్డ దారుణమైన సంఘటన చేసుకోవడం జరిగింది. మోపాల్ మండల ఎస్ఐ యాదిగిరి ...
AIPKMS ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికుల హక్కుల గురించి విస్తృత ప్రచారం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం, బోర్గం గ్రామంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (AIPKMS) సభ్యులు సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ...
కూతురుతో సహా తండ్రి చెరువులోకి దూకి ఆత్మహత్య : గాలింపు చర్యల్లో పోలీస్ అధికారులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగర శివారులోని న్యాల్ కల్ చెరువులో సోమవారం తెల్లవారుజామున ఓ తండ్రి, కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక సమాచారం ప్రకారం వర్ని చౌరస్తాకు చెందిన ...
అంగన్వాడి కేంద్రాలలో సమయపాలన లోపాలు : టీచర్ల స్థానంలో ఇతరులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో అంగన్వాడి కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది, ఈ కేంద్రాల్లో ఆచరణీయ నిబంధనలకు విరుద్ధంగా టీచర్ల స్థానంలో ఇతరులు, సహాయకులు, ఆయాలు నియమించి ...
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి.
|| దృశ్యం న్యూస్ || ధర్పల్లి మండలం గోవింద్ పల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ ...
బోధన్ : టి పాయింట్ పేరుతో యదేచ్ఛగా మద్యం అమ్మకాలు.
|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణ కేంద్రంలోని బైపాస్ వద్ద, శ్రీనివాస్ క్యాంప్ గ్రామం వెళ్ళే మార్గంలో ఉన్న టి పాయింట్ పేరుతో మద్యం అమ్మకాలు యధేచ్చగా కొనసాగుతున్నాయి. ఈ ప్రదేశంలో ...
ప్రమాదానికి గురైన వ్యక్తిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఇందల్వాయి గ్రామానికి చెందిన సంఘం బుజ్జన్న (47) గత కొన్ని రోజుల క్రితం ఇందల్వాయి నుండి డిచ్ పల్లి వైపు వెళ్తున్నప్పుడు ప్రమాదానికి గురి ...















