
Drushyam Desk
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి – యుఎస్ఎఫ్ఐ డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు పూర్తి మద్దతు తెలపింది. నేడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ ...
శ్రీ మేద హైస్కూల్లో ఘనంగా గణిత దినోత్సవం.
|| దృశ్యం న్యూస్ || దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ 22న గణిత దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్, గణితశాస్త్రంలో అమోఘమైన కృషి చేసిన మహనీయుడిగా గుర్తింపు పొందారు. ఆయన ...
బడాపహాడ్ బస్టాండు వద్ద గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం: దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్ బస్టాండు వద్ద దాదాపు 70-75 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధుడు మృతిచెంది ఉండటం గమనించిన స్థానికులు వర్ని మండల ...
మల్కాపూర్ గండి వద్ద రోడ్డు ప్రమాదం: యువకుడి మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోస్ర గ్రామానికి చెందిన యువకుడు గురువారం ఉదయం నిజామాబాద్ వెళ్లడానికి బైక్ పై ప్రయాణం ...
12 సంవత్సరాల బాలుడిపై ఎలుగుబంటి దాడి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామ శివారులోని శివాలయం వద్ద ఉన్న చెరువు గట్టకు ఉదయం కాలక్రత్యాల కోసం వెళ్లిన అశ్విత్ అనే బాలుడిపై ఎలుగుబంటి ...















