Drushyam Desk

2025 నూతన సంవత్సర అమృతాదిత్య క్యాలెండర్ ఆవిష్కరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అమృతాదిత్య చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 2025 నూతన సంవత్సరపు క్యాలెండర్‌ను బోధన్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ చేతుల మీదుగా ...

అక్రమంగా డంపు చేసిన 50 ట్రాక్టర్ల ఇసుక స్వాధీనం.

||దృశ్యం న్యూస్ || పోతంగల్ మండలంలోని కోడిచార్ల గ్రామం వద్ద మంజీరా వాగు వైపు వెళ్లే రహదారిపై 50 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా డంపు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ సమాచారం ...

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి – యుఎస్ఎఫ్ఐ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మెకు పూర్తి మద్దతు తెలపింది. నేడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ ...

బాల్కొండ బస్టాండ్ దుస్థితి పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బాల్కొండ కేంద్రంలో పేరుకే ఉన్న బస్టాండ్ అనేక సంవత్సరాలుగా బస్సులు రాకపోవడంతో పెద్ద సమస్యగా మారింది. 1991 ఫిబ్రవరిలో మాజి రోడ్లు, భవనాల శాఖ ...

శ్రీ మేద హైస్కూల్‌లో ఘనంగా గణిత దినోత్సవం.

|| దృశ్యం న్యూస్ || దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ 22న గణిత దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్, గణితశాస్త్రంలో అమోఘమైన కృషి చేసిన మహనీయుడిగా గుర్తింపు పొందారు. ఆయన ...

శ్రీనగర్ గ్రామంలో అమిత్ షా అనుచిత వ్యాఖ్యలపై నిరసన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం, శ్రీనగర్ గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి ...

బడాపహాడ్ బస్టాండు వద్ద గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం: దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడాపహాడ్ బస్టాండు వద్ద దాదాపు 70-75 సంవత్సరాల వయస్సు గల ఒక వృద్ధుడు మృతిచెంది ఉండటం గమనించిన స్థానికులు వర్ని మండల ...

బోధన్ మండలంలో నల్లమట్టి అనుమతులతో అక్రమ ఇసుక రవాణా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ నుండి పెగడపల్లి గ్రామనికి వెళ్లే మార్గంలో ఇసుక రవాణా జరుగుతోందని స్థానికులు సమాచారంతో స్థానిక ఎమ్మార్ఓను సంప్రదించగా నల్లమట్టి అనుమతులతో బర్దిపూర్ వాగు ...

మల్కాపూర్ గండి వద్ద రోడ్డు ప్రమాదం: యువకుడి మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోస్ర గ్రామానికి చెందిన యువకుడు గురువారం ఉదయం నిజామాబాద్ వెళ్లడానికి బైక్ పై ప్రయాణం ...

12 సంవత్సరాల బాలుడిపై ఎలుగుబంటి దాడి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామ శివారులోని శివాలయం వద్ద ఉన్న చెరువు గట్టకు ఉదయం కాలక్రత్యాల కోసం వెళ్లిన అశ్విత్ అనే బాలుడిపై ఎలుగుబంటి ...