Drushyam Desk

మెదక్ జిల్లాలో జూద స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల పెద్ద దాడి – 12 మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం యూసుఫ్‌పేట్ గ్రామ పరిసర ప్రాంతంలో సోమవారం రాత్రి జూద కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి నిర్వహించారు, విశ్వసనీయ సమాచారం ఆధారంగా, ...

శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ స్వామి 16వ పాదయాత్ర కరపత్రావిష్కరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలోని జంగంగల్లిలో పురాణే (పౌడయ్య) మఠం ఆధ్వర్యంలో, వీరశైవ జంగమ లింగాయత్ సౌజన్యంతో నిర్వహించనున్న శ్రీ క్షేత్ర కపిలధార మన్మథ స్వామి 16వ ...

బంగారం చోరీ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు – కరాటే రమేష్ హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగిన బంగారం చోరీ ఘటనపై పోలీస్ శాఖ నిశ్శబ్దంగా ఉండటంపై ముదిరాజ్ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత ...

అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం పై టాస్క్ ఫోర్స్ దాడి – మెదక్ ఎస్పీ హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శివంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నమ్మకమైన సమాచారంపై పంబండ గ్రామానికి ...

మహిళపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో మహిళపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుడు పకీరానాయక్‌కు కోర్టు జీవిత ఖైదు మరియు రూ.15,000 జరిమానా విధించింది. ఈ ఘోర సంఘటన ...

మెదక్ జిల్లా మహిళా హత్య కేసు – సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కూల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడుపాయల వద్ద మొదటి వంతెన సమీపంలోని వెంచర్‌లో జరిగిన మహిళా హత్య కేసు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ...

సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి: జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యంగా లోన్ యాప్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, APK ...

అధిష్టానం నిర్ణయమే ఫైనల్ – నీలం మధు ముదిరాజ్

|| దృశ్యం న్యూస్ || మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కీలక వ్యాఖ్యలు. డీసీసీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం అని ...

దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రయాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి – ఎస్పీ డీ.వి. శ్రీనివాసరావు.

|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో బాణాసంచా (టపాకాయలు) విక్రయాలపై జిల్లా పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మెదక్ జిల్లా పోలీస్ అధికారి డీ.వి. శ్రీనివాసరావు ...

బంజారా సేవా సంఘం యువజన కోశాధికారిగా భానోత్ శ్రీరామ్ నాయక్ ఎన్నిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం స్వల్ప బండా తండాకు చెందిన భానోత్ శ్రీరామ్ నాయక్‌ను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన విభాగం జిల్లా కోశాధికారిగా ...