Telangana News

ఇసుక అక్రమ రవాణా అరికట్టలేని అధికారులు – పోలీస్ స్టేషన్ల ముందు నుండే నిర్భయంగా రవాణా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సాలూర మండలం, మంజీర పరివాహక ప్రాంతాల నుండి ఇసుక అక్రమ రవాణా రోజురోజుకీ అధికామవుతు అదుపు తప్పుతోంది. రెవెన్యూ, పోలీస్ శాఖలు మౌనం వహించడం ...

మెదక్‌లో ప్రజాదర్బార్ వాయిదా – ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రకటన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రారంభించిన ప్రజాదర్బార్ కార్యక్రమం నేడు వాయిదా పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మెదక్ ...

మెదక్‌లో ROB నిర్మాణానికి భూమి పూజ – ఎంపీ రఘునందన్ రావు కృషి ఫలితం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సహకారంతో, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంతోష్ కుమార్‌తో కలిసి ...

ధర్పల్లి: వాడి గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇలియాస్ సమాజసేవలో మెటీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, వాడి గ్రామంలో వరదల సమయంలో పంచాయతీ సెక్రటరీ ఇలియాస్ అహర్నిశలు శ్రమించి ప్రజలకు అండగా నిలిచారు. అధికారులు, నాయకులు సందర్శించి వెళ్లిపోయినా, ...

రుద్రూర్: 35 వేల రూపాయలకు లడ్డూ కైవసం చేసుకున్న మాజీ ఎంపిటిసి పట్టేపు రాములు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక ఆకర్షణగా లడ్డూ వేలంపాట ...

అశోక్ సాగర్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామ శివారులో ఉన్న అశోక్ సాగర్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం కనుగొనబడింది. గురువారం ఉదయం చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని ...

తాహాసిల్దార్ శాంతను ఘనంగా సన్మానించిన వాడి గ్రామ వీడిసి సభ్యులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం తాహాసిల్దార్ టి. శాంతను వాడి గ్రామానికి చెందిన వీడిసి (గ్రామ అభివృద్ధి కమిటీ) సభ్యులు బుధవారం తాహాసిల్దార్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ...

పింఛన్ డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన కొడుకు – నిజామాబాద్ జిల్లాలో దారుణం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మక్కపల్లి సాయవ్వ (వయస్సు 57), అనే మహిళను ఆమె స్వంత కొడుకు సాయిలు పింఛన్ ...

ధర్పల్లి: ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులచే ఈరోజు ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ మరియు సీట్ ...

వృద్ధురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీస్ కమిషనర్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం సాయంత్రం పోలీస్ క్యాంప్ కార్యాలయం వద్ద వృద్ధురాలు యాదమ్మ తన గోడును చెప్పేందుకు ఎదురు చూస్తుండగా, కార్యాలయానికి వస్తున్న ...