Telangana BJP
బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కరణం పరిణిత నియామకం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాకు గౌరవప్రదమైన గుర్తింపు లభించింది. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మాజీ మంత్రి కరణం రామచంద్రరావు కోడలు కరణం పరిణిత బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ...
మెదక్ జిల్లా బిజెపి కార్యాలయంలో “ఒకే దేశం – ఒకే ఎన్నిక” వర్క్ షాప్ – వాల్దస్ మల్లేష్ గౌడ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా బిజెపి కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వాల్దస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో “ఒకే దేశం – ఒకే ఎన్నిక” (ONOE) వర్క్ షాప్ నిర్వహించారు. ఈ ...
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుతో ఎడపల్లిలో బిజెవైఎం ఆధ్వర్యంలో సంబరాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ...
భాజపా అభ్యర్థి కొమురయ్య గెలుపు కాంగ్రెస్ కు పెద్ద చెంపపెట్టు – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (TPUS) ఆధ్వర్యంలో ప్రగతి నగర్ పాటిదార్ భావన్ లో నిర్వహించిన ఉపాధ్యాయ వందన కార్యక్రమానికి ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ ...
ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసిన మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ నిన్న జరిగిన పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎన్నికల్లో కృషి చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, ...
జిల్లా అధ్యక్షురాలు అరుణతార సమక్షంలో : NRI కోనేరు శశాంక్ బిజెపిలో చేరిక.
|| దృశ్యం న్యూస్ || భారత ప్రధాని నరేంద్ర మోడీ యొక్క దృఢమైన పాలనకు ఆకర్షితులై, కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్, భారతీయ జనతా పార్టీ (భాజపా) ...
ప్రధానమంత్రి మోదీని కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం జరిగింది. ఈ సమావేశంలో ...












