police inaction India

పంచాయతీ హెచ్చరిక బోర్డుల ధ్వంసం – ఫిర్యాదు ఉన్న పోలీసుల చర్యలు శూన్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ నాన్-లేఅవుట్ వెంచర్ల వ్యవహారం రోజు రోజుకు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. ...