Drushyam News
అవినీతిపై ఉక్కుపాదం – పారదర్శక పాలన దిశగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అవినీతిని నిర్మూలించి పారదర్శక పాలనను నెలకొల్పడమే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా అధికారులకు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ...
రాష్ట్రానికి ఆభరణంగా నిలిచే నర్సాపూర్ అర్బన్ ఎకో పార్క్ – పర్యాటకులకు కొత్త ఆకర్షణ.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో అర్బన్ ఎకో పార్క్ ను దేవాదాయ ధర్మాదాయ పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ శనివారం ప్రారంభించారు. తెలంగాణలో అరుదైన ఈ ...
వీరోజిపల్లిలో టాస్క్ ఫోర్స్ దాడి – 6 మంది జూదగాళ్లు అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట్ (ఏ) మండలం వీరోజిపల్లి గ్రామ పరిసర ప్రాంతంలో జూదం ఆడుతున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నవంబర్ 1న విశ్వసనీయ ...
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్ సమీక్ష – అదనపు ఎస్పీ ఎస్. మహేందర్.
|| దృశ్యం న్యూస్ || శనివారం ఉదయం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి పరేడ్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ హాజరై పరేడ్ను ...
నవిపేట్ – మహిళ దారుణ హత్య – ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. సుమారు 30 నుండి 40 సంవత్సరాల ...
నవిపేట్లో తలలేని మహిళ మృతదేహం కలకలం — పోలీసులు దర్యాప్తు ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, నవిపేట్ మండలం మిట్టాపూర్ శివారులో ఘోర హత్య చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం బాసర ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ తలలేని ...
బోధన్ రురల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ – 25,000 రూపాయల నగదు బహుమతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ రూరల్ పరిధిలోని యువతకు క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుతోంది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల ...
జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా మెదక్లో “రన్ ఫర్ యూనిటీ” ఘనంగా నిర్వహణ.
|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలో అక్టోబర్ 31న జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం ...
అనిశా వలలో మెదక్లో TGSPDCL డివిజనల్ ఇంజనీర్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా TGSPDCL డివిజన్కి చెందిన డివిజనల్ ఇంజనీర్ షేక్ చాంద్ షరీఫ్ బాషా రూ.21,000/- లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. ...















