Drushyam News

కామారెడ్డి: భారీ ఎత్తున మొబైల్ ఫోన్ రికవరీ – 1,722 ఫోన్లు బాధితులకు అందజేత.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, ఎస్పీ యం. రాజేష్ చంద్ర పర్యవేక్షణలో మొబైల్ ఫోన్ల రికవరీపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. ప్రతి నెల 150కు పైగా మొబైల్ ఫోన్లు జిల్లా ...

డబుల్ వీల్ మార్కర్ యంత్రం – మొక్కజొన్న రైతులకు ప్రయోజనకరమైన నూతన పరిష్కారం.

|| దృశ్యం న్యూస్ || డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కజొన్న సాగును ప్రోత్సహించేందుకు “డబుల్ వీల్ మార్కర్ యంత్రం”ను రైతులకు అందజేశారు. వారధి మాగాణిల్లో నేరుగా మొక్కజొన్న సాగు (No-Till Corn ...

ఇసుక అక్రమ రవాణాలో అధికారుల అండ – నెలలు గడిచినా వేబిల్లు‌తో అక్రమ రవాణా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకే వేబిల్లుతో నెలల పాటు ఇసుక రవాణా జరుగుతుండటం, సంబంధిత శాఖల నిర్లక్ష్యం, అధికారుల ...

కామారెడ్డి: మరో కానిస్టేబుల్ సస్పెన్షన్ – అనైతిక చర్యలపై ఎస్పీ కఠిన హెచ్చరిక చర్య.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఏ. విశ్వనాథం (2078) శాఖ నిబంధనలు ఉల్లంఘించినందుకు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర సస్పెండ్ చేశారు. స్టేషన్‌కు ...

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక తనిఖీలు – బయటపడ్డ భారీ అక్రమాలు.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ అంతటా ఉన్న పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత శుక్రవారం నుండి (SROs) అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ACB అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. మొత్తం ...

నిజామాబాద్: స్పెషల్ లోక్ అదాలత్ ద్వారా 4,898 కేసుల పరిష్కారం, సైబర్ – సీపీ సాయి చైతన్య

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్ సందర్భంగా మొత్తం 4,898 కేసులు రాజీ మార్గంలో పరిష్కరించబడినట్లు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ...

మెదక్: జూదంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి – నలుగురు అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కుల్చారం మండలం యెనగండ్ల గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం భారీ జూద దాడి నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ...

మెదక్ జిల్లా ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఫుట్‌బాల్ కిట్స్ పంపిణీ – అదనపు కలెక్టర్ నగేష్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నల్లగొండలో నవంబర్ 14 నుండి 16 వరకు జరగనున్న SGF రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొనబోయే 17 సంవత్సరాలలోపు ...

తాగి వాహనం నడిపితే రూ.10,000 భారీ జరిమానా, జైలు శిక్షలు – పోలీస్ కమిషనర్ కఠిన హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: మోటర్ వెహికిల్ (సవరణ) చట్టం 2019 (Motor Vehicle Amendment Act 2019) ప్రకారం ఇకపై డ్రంకెన్ డ్రైవింగ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. నిజామాబాద్ ...

అక్రమ ఇసుక తవ్వకాలకు చెక్ – కఠిన ఆదేశాలు జారీ చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టేందుకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దృఢమైన చర్యలు ప్రారంభిస్తూ, మెదక్ ఎస్పీ, డీఎస్పీ, అలాగే రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ...