Drushyam News

బోధన్ రురల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ – 25,000 రూపాయల నగదు బహుమతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ రూరల్ పరిధిలోని యువతకు క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుతోంది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల ...

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా మెదక్‌లో “రన్ ఫర్ యూనిటీ” ఘనంగా నిర్వహణ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలో అక్టోబర్ 31న జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం ...

అనిశా వలలో మెదక్‌లో TGSPDCL డివిజనల్ ఇంజనీర్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా TGSPDCL డివిజన్‌కి చెందిన డివిజనల్ ఇంజనీర్ షేక్ చాంద్ షరీఫ్ బాషా రూ.21,000/- లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. ...

నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల పంట నష్టం – బిజెపి నేతల విజ్ఞప్తి.

|| దృశ్యం న్యూస్ || ఈరోజు సాయంత్రం బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో బిజెపి బృందం జిల్లా కలెక్టర్‌ను కలిసింది. ఈ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ ...

కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం – రెంజల్ వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెంజల్ మండల వ్యవసాయ అధికారి విధుల్లో అలసత్వం వహించారని ...

నిజామాబాద్‌లో స్కూల్, ప్రైవేట్ బస్సులపై తనిఖీలు – విద్యార్థుల భద్రతే లక్ష్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్కూల్ బస్సులు మరియు ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ పి. సాయి ...

నిజాంసాగర్‌లో దాబాలో మద్యం అమ్మకాలు – బైండోవర్ ఉల్లంఘనకు రూ.50 వేల జరిమానా.

|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బేడిల మైసమ్మ దాబా యజమాని చింతకింది శంకర్ మద్యం విక్రయాలు మరియు సిట్టింగులు నిర్వహించినందుకు మరోసారి చట్టం చేతిలో ...

మెదక్ గాంధీనగర్‌లో మద్యం మత్తులో హత్య కేసు – నిందితుడుకి జీవిత ఖైదు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా గాంధీనగర్‌లో మద్యం మత్తులో జరిగిన హత్య కేసులో నిందితుడు కోసిక విజయ్‌కు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.నీలిమ జీవిత ఖైదు మరియు రూ.2,000 జరిమానా ...

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం తూప్రాన్ మండలంలోని రావెల్లి గ్రామంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ...

తుపాను ప్రభావంలో రైతుల రక్షణకు ముందస్తు చర్యలు – మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచనలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తుపాను మొంథా ప్రభావం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం చేగుంట మండలంలోని కర్నాల్‌పల్లి గ్రామంలో ...