Drushyam News

కలెక్టర్ కంట్రోల్ రూమ్ ఆకస్మిక తనిఖీ – అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ...

నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరద నీటివిడుదలపై అధికారుల హెచ్చరిక – 20 బెడ్ గేట్ల ద్వారా భారీగా నీటి విడుదల.

|| దృశ్యం న్యూస్ || నిజాంసాగర్ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు ఈరోజు సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. నిన్న రాత్రి నుండి ...

వర్ని తహసిల్దార్ సాయిలును సన్మానించిన కూనీపూర్ గ్రామస్థులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండల తహసిల్దార్ సాయిలు ఇటీవల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ తహసిల్దార్ అవార్డు అందుకున్నారు. సాయిలు సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ ...

ఎడపల్లి భాజపాలో ఆనందోత్సవాలు – జిల్లా నూతన కార్యవర్గంలో స్థానికులకు కీలక పదవులు.

|| దృశ్యం న్యూస్ || ఎడపల్లి: నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ (BJP) నూతన జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఉత్తర్వులు ...

ధర్పల్లి మండలంలో గణేష్ మండప నిర్వాహకులు – DJ యజమానులతో పోలీసుల సమావేశం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ధర్పల్లి మండల కేంద్రంలో గణేష్ మండపాల నిర్వాహకులు, DJ యజమానులతో ధర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ భిక్షపతి, ఎస్సై కల్యాణి ...

నిజామాబాద్‌లో గణేష్ విగ్రహాల ఏర్పాటు – ఆన్‌లైన్ ద్వారా సమాచార నమోదు తప్పనిసరి: పోలీస్ కమిషనర్

|| దృశ్యం న్యూస్ || వినాయక చవితి పండుగను శాంతియుతంగా, పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి కాలనీ, వీధి, గ్రామంలో గణేష్ ...

కోటగిరి, పోతంగల్ ఉమ్మడి మండల ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభం – ప్రజలకు, ప్రభుత్వానికి వారధి జర్నలిస్టులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి పోతంగల్ ఉమ్మడి మండలంలో ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ...

హోవార్డ్ పాఠశాలలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ హోవార్డ్ పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం మనకు ఎన్నో త్యాగాల ఫలితమని, ...

ధర్పల్లి: వినాయక చవితి సందర్భంగా పోలీసు అధికారుల కఠిన హెచ్చరికలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి. బిక్షపతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐ బిక్షపతి మాట్లాడుతూ, ...

నిజామాబాద్‌: సాయిబాబా ఆలయంలో దోపిడి – వెండి కిరీటం, విగ్రహం సహా విలువైన వస్తువుల అపహరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలో దోపిడి సంఘటన చోటుచేసుకుంది. 17వ డివిజన్ రాజీవ్ నగర్ హనుమాన్ టెంపుల్ సమీపంలోని సాయిబాబా ఆలయంలో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. ...