Drushyam News

బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ – ఘనంగా వర్ధంతి వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామంలో తెలంగాణ తొలి భూపోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజాం రజాకార్ల అరాచకాలకు, నిరంకుశత్వానికి, బానిసత్వానికి ఎదురొడ్డి ...

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్‌ను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈ రోజు జూమ్ సమావేశం ద్వారా వర్చువల్‌గా ప్రారంభించారు. ...

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా సమీపంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, విశాల్ రెడ్డి కారులో హైదరాబాద్ నుండి ఇచ్చోడకు వెళ్తుండగా రోడ్డు ...

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కరణం పరిణిత నియామకం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాకు గౌరవప్రదమైన గుర్తింపు లభించింది. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మాజీ మంత్రి కరణం రామచంద్రరావు కోడలు కరణం పరిణిత బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ...

తల్లిదండ్రుల తర్వాత గౌరవప్రదమైన వారు ఉపాధ్యాయులు – ఎమ్యెల్యే సుదర్శన్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్‌ పట్టణంలో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని సారయు కన్వెన్షన్ హాల్ లో బోధన్ ప్రైవేట్ పాఠశాల, జూనియర్ ...

ధర్పల్లి: ద్విచక్ర వాహనం తగలబెట్టిన ముగ్గురు యువకుల రిమాండ్‌.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని NTR కాలనీకి చెందిన ఆకుల కళ్యాణ్ ఫిర్యాదు మేరకు ద్విచక్ర వాహనం తగలబెట్టిన ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు ...

పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి – మంత్రి దామోదర్ రాజనర్సింహ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖామాత్యులు దామోదర్ రాజనర్సింహ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పల్లెల ప్రగతికి ...

బఫర్ జోన్, FTL నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు – అధికారుల అవినీతిపై, స్థానికుల ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో బఫర్ జోన్ మరియు FTL చట్టాలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. మూడు సంవత్సరాల క్రితం రథం ...

మెదక్‌: వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఆర్డీవో రమాదేవి ప్రత్యేక పూజలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో శనివారం రాందాస్ చౌరస్తా వద్ద నిర్వహించిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో మెదక్ ఆర్డీవో రమాదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఆర్.ఐ ...

మెదక్: ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహకాలు – రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకుల సలహాలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టుముక్కల గ్రామంలో రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ భాషా, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో మెగా ఆయిల్ పామ్ ...