Drushyam News
వర్ని: డాక్టర్ రాజారెడ్డిని ఘనంగా సన్మానించిన చిన్ననాటి మిత్రులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం శ్రీనగర్ గ్రామంలో చిన్ననాటి మిత్రులు కలిసి చదువుకున్న తోటి విద్యార్థి డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డిని ఘనంగా సన్మానించారు. 1997లో శ్రీనగర్ పాఠశాలలో ...
మెదక్: దాదిగూడెంకు నూతన మత్స్యసహకార సంఘం ఏర్పాటు – నీలం మధుకు సత్కారం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా దాదిగూడెం మత్స్యకారులకు ఘన విజయం సాధించారు, సమర్థంగా నడిపించిన పోరాట ఫలితంగా, దాదిగూడెంకు నూతన మత్స్యసహకార సంఘం ఏర్పడింది. ఈ సంఘం ఏర్పాటులో ముఖ్యపాత్ర ...
మెదక్ ఎస్.పి శ్రీనివాస రావు వినాయక నిమజ్జన ఏర్పాట్లపై పరిశీలన.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్.పి డి.వి. శ్రీనివాస రావు వినాయక నిమజ్జన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్లను స్వయంగా సందర్శించారు. ముఖ్యంగా కోమాటూరు నిమజ్జనం పాయింట్ ...
రుద్రూర్: 35 వేల రూపాయలకు లడ్డూ కైవసం చేసుకున్న మాజీ ఎంపిటిసి పట్టేపు రాములు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ప్రత్యేక ఆకర్షణగా లడ్డూ వేలంపాట ...
మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాల కోసం పటిష్ట బందోబస్తు – 2963 గణపతి విగ్రహాల నిమజ్జనం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనోత్సవాలు శాంతియుతంగా జరగడానికి జిల్లా ఎస్.పి డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 2963 గణపతి ...
ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు.
|| దృశ్యం న్యూస్ || మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా పరిధిలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామానికి చెందిన చేకూరి బుల్లి రాజు ...
మెదక్: వినాయక నిమజ్జనానికి కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం మెదక్ మండలం కొమటూరు చెరువు వద్ద నిమజ్జన ...















