Drushyam News
పంచాయతీ కార్మికుల దుర్మరణం: అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెక్నెల్లి గ్రామంలో పంచాయతీ కార్మికులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాంపూర్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను ...
మెదక్ జిల్లాలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం నిర్వహణకు సిద్ధం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సెప్టెంబర్ 17న జిల్లాలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమీక్ష ...
ట్రాక్టర్ బోల్తా – ఇద్దరు జిపి సిబ్బంది మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెక్నెల్లి గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ రాంపూర్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను తరలిస్తుండగా కల్దుర్కి–సిద్ధాపూర్ మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పి ...
మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ PHC ఆకస్మిక తనిఖీ – ప్రజలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలని ఆదేశాలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొల్చారం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రక్త పరీక్షల గది, ఇన్పేషెంట్ ...
మెదక్ పోలీస్ కార్యాలయంలో క్రికెట్ మైదానం శంకుస్థాపన – ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో క్రికెట్ మైదానం ఏర్పాటుకు శంకుస్థాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ అధికారి డి.వి. శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ...
ఎడపల్లి: ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను సన్మానించిన ఎంఐఎం పార్టీ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఇటీవల ఎన్నుకున్న నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులను ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షుడు రహీం అలీ పార్టీ శ్రేణులతో కలిసి ...
బానిసత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ – ఘనంగా వర్ధంతి వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామంలో తెలంగాణ తొలి భూపోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజాం రజాకార్ల అరాచకాలకు, నిరంకుశత్వానికి, బానిసత్వానికి ఎదురొడ్డి ...
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ను ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈ రోజు జూమ్ సమావేశం ద్వారా వర్చువల్గా ప్రారంభించారు. ...
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా సమీపంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, విశాల్ రెడ్డి కారులో హైదరాబాద్ నుండి ఇచ్చోడకు వెళ్తుండగా రోడ్డు ...















