Drushyam News
మెదక్ టాస్క్ ఫోర్స్ దాడులు – పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పై బిగ్ యాక్షన్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. సోమవారం జరిగిన ప్రత్యేక తనిఖీల్లో అల్లాదుర్గ్ మండల పరిధిలో 60 పీడీఎస్ బియ్యం ...
మెదక్ జిల్లా పోలీస్ అధికారులకు ఎన్నికల నియమావళి పై శిక్షణ – జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల నియమావళి అవగాహన మరియు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర ...
ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి సమగ్రమైన శిక్షణ అవసరం – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి సమగ్రమైన అవగాహన అవసరమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ...
తెలంగాణ కొత్త డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్రానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా నియమితులైన శివధర్ రెడ్డిను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలసి డీజీపీకి పుష్పగుచ్ఛం ...
దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కొడపాక, సీతానగర్ గ్రామాల్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. శుక్రవారం జరిగిన దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో మాజీ ఎమ్మెల్యే, ...
మతపరమైన వివాదం సృష్టించిన మెదక్ మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్ డిమాండ్
|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలో మతపరమైన వివాదం చెలరేగింది. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఒక మతాన్ని ప్రచారం చేస్తూ మున్సిపల్ కార్మికులకు రేడియం సేఫ్టీ జాకెట్లపై మెదక్ చర్చి ముద్ర ...
విజయదశమి సందర్భంగా మెదక్ ప్రజలందరికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ శుభాకాంక్షలు.
|| దృశ్యం న్యూస్ || విజయదశమి పర్వదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, దసరా పండుగ తెలంగాణ ...
మెదక్ జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ప్రజలందరికీ, అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 2న ...
ఎడపల్లి: జైతాపూర్ సొసైటీని సందర్శించిన జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలోని సొసైటీని ఈరోజు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ సందర్శించి యూరియా మరియు ఇతర ఎరువుల లభ్యతను తనిఖీ చేశారు. ...
ధర్పల్లి మండలంలో స్కూటీ దహనం చేసిన గుర్తు తెలియని దుండగులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు స్కూటీకి నిప్పు పెట్టి దహనం చేసిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, ధనలక్ష్మి ...















