Drushyam News
విద్యార్థికి టిసి ఇవ్వడం ఎంతవరకు న్యాయం? – ఎస్టి విద్యార్థిపై ప్రిన్సిపాల్ చర్యపై బంజారా సంఘాల ఆగ్రహం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, దుబ్బాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎస్టి విద్యార్థి రామావత్ చరణ్ బతుకమ్మ సంబరాల కోసం ...
మెదక్ జిల్లాలో వరద నష్టం అంచనా వేసిన కేంద్ర బృందం – పలు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటన.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ...
జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లకు పూర్తి సిద్ధతతో వ్యవహరించాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ ...
అక్రమ మద్యం విక్రయాలపై టాస్క్ ఫోర్స్ దాడులు – 24 గంటల్లో 226 లీటర్ల మద్యం స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం వ్యాపారాలపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళకల్ల గ్రామంలో ప్రభాకర్ గౌడ్ కిరాణా షాప్లో ...
తూప్రాన్లో బాంబ్ స్క్వాడ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాల విస్తృత తనిఖీలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధిలో ప్రజల భద్రత కోసం విస్తృత స్థాయిలో బాంబ్ స్క్వాడ్ మరియు నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. జిల్లా ...
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలి : సీపీ పి. సాయి చైతన్య
|| దృశ్యం న్యూస్ || స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా జరగాలన్నారు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రక్రియను ...
అక్రమ మద్యం విక్రయంపై టాస్క్ ఫోర్స్ దాడి – 76 లీటర్ల మద్యం స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మనగర్ గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కిరాణా షాపుపై మెదక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారంతో ...
మెదక్: స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ గురుకుల పాఠశాల/జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూములు మరియు ...
అధికారులు నిర్లక్ష్యంతో పశువుల పాకను తలపిస్తోన్న ప్రయాణ ప్రాంగణం.
|| దృశ్యం న్యూస్ || బోధన్ – బాసర – నిజామాబాద్ ప్రాంతాలకు ప్రయాణికులు ప్రయాణం చెయ్యడానికి ప్రధాన కేంద్రమైన జానకంపేట్ గ్రామ ప్రయాణ ప్రాంగణం ప్రస్తుతం పశువుల పాకను తలపిస్తోంది. ఈ ...















