Drushyam News
మెదక్: మహిళా ప్రాణాలను కాపాడిన డయల్ 100 కాల్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని నిన్సంపల్లి గ్రామంలో జరిగిన ఘటనలో, డయల్ 100 సిబ్బంది వేగవంతమైన స్పందనతో ఒక మహిళ ప్రాణాలను రక్షించారు. జ్యోతి అనే ...
క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం నిజామాబాద్ జిల్లాకు గర్వకారణం: ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన క్రీడా మైదానాలు లేని పరిస్థితిలో కూడా, ఇందూరు క్రీడాకారులు తమ ప్రతిభ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారని ...
లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకి పట్టుబడిన ఇద్దరు అధికారులు.
|| దృశ్యం న్యూస్ || కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామ పంచాయతి కార్యదర్శి ఎం. అనిల్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద ఫిర్యాదుదారుని ఫైల్ ప్రాసెస్ ...
భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు – మెదక్ జిల్లా కోర్టు తీర్పు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా హవెలి ఘనపూర్ మండలంలోని శమ్నపూర్ గ్రామంలో చోటుచేసుకున్న భర్త హత్య కేసులో నిందితులకు న్యాయమూర్తి నీలిమ జీవిత ఖైదు మరియు రూ.5,000 జరిమానా విధించారు. ...
ఏటీసీ శిక్షణతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల భవిష్యత్తు మరింత వెలుగులు చూడనుందని జిల్లా కలెక్టర్ ...
నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు అందచేసిన ఎమ్యెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అర్బన్ ఎమ్యెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పలు వినతిపత్రాలు అందజేయడం జరిగింది. నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక ...
నిజామాబాద్కు నేడు సీఎం రేవంత్ రెడ్డి రాక – రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కుటుంబానికి పరామర్శ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రానున్నారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృమూర్తి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన నేపథ్యంలో, ద్వాదశ ...
నిజామాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో RTI అవగాహన కార్యక్రమం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగర పాలక సంస్థలో సమాచార హక్కు చట్టం (RTI Act) వారోత్సవాల భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ అదనపు కమిషనర్ ...
మెదక్ జిల్లా RTI అమలులో రాష్ట్రానికి ఆదర్శం – రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారం.
|| దృశ్యం న్యూస్ || సమాచార హక్కు చట్టం (RTI Act) పరిధిలో దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించడంలో మెదక్ జిల్లా మరోసారి ప్రతిభను చాటుకుంది. గత 19 నెలల కాలంలో RTI దరఖాస్తుల ...
బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు – కాంగ్రెస్ పార్టీ వీడి గులాబీ పార్టీకి జేజేలు తెలిపిన నేతలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ మండల నాయకుల చేరికలతో రాజకీయ వాతావరణంలో వేడి పెరిగింది. సల్పబండ తండా మాజీ సర్పంచ్ బాదావత్ ...















