Drushyam News

తెలంగాణ కొత్త డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్రానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా నియమితులైన శివధర్ రెడ్డి‌ను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలసి డీజీపీకి పుష్పగుచ్ఛం ...

దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కొడపాక, సీతానగర్ గ్రామాల్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. శుక్రవారం జరిగిన దుర్గామాత నిమజ్జన శోభాయాత్రలో మాజీ ఎమ్మెల్యే, ...

మతపరమైన వివాదం సృష్టించిన మెదక్ మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్ డిమాండ్

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలో మతపరమైన వివాదం చెలరేగింది. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఒక మతాన్ని ప్రచారం చేస్తూ మున్సిపల్ కార్మికులకు రేడియం సేఫ్టీ జాకెట్లపై మెదక్ చర్చి ముద్ర ...

విజయదశమి సందర్భంగా మెదక్ ప్రజలందరికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ శుభాకాంక్షలు.

|| దృశ్యం న్యూస్ || విజయదశమి పర్వదినం సందర్భంగా మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, దసరా పండుగ తెలంగాణ ...

మెదక్ జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ప్రజలందరికీ, అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 2న ...

ఎడపల్లి: జైతాపూర్ సొసైటీని సందర్శించిన జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలోని సొసైటీని ఈరోజు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ సందర్శించి యూరియా మరియు ఇతర ఎరువుల లభ్యతను తనిఖీ చేశారు. ...

ధర్పల్లి మండలంలో స్కూటీ దహనం చేసిన గుర్తు తెలియని దుండగులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు స్కూటీకి నిప్పు పెట్టి దహనం చేసిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, ధనలక్ష్మి ...

మెదక్ కలెక్టరేట్లో ఘనంగా బతుకమ్మ బోనాల పండుగ వేడుకలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ వేడుకకు అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ భుజంగరావు, సైన్స్ ...

AIBSS అధ్యక్షుడిగా బాదావత్ శంకర్ నాయక్ నియామకం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర AIBSS (ఆల్ ఇండియా బంజారా సేవా సాంగ్) యొక్క రాష్ట్ర అధ్యక్షుడు సభావత్ రాములు నాయక్ చేత నిజామాబాద్ డివిజన్ కొత్త అధ్యక్షుడిగా బాదావత్ ...

మెదక్: పేరూరు-ఎల్లాపూర్ బ్రిడ్జిపై వరద నీరు – అధికారులు సందర్శన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పేరూరు–ఎల్లాపూర్ బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మెదక్ ఆర్‌డీఓ రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు బ్రిడ్జిని శనివారం సందర్శించారు. భద్రతా ...