Drushyam News
భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు – మెదక్ జిల్లా కోర్టు తీర్పు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా హవెలి ఘనపూర్ మండలంలోని శమ్నపూర్ గ్రామంలో చోటుచేసుకున్న భర్త హత్య కేసులో నిందితులకు న్యాయమూర్తి నీలిమ జీవిత ఖైదు మరియు రూ.5,000 జరిమానా విధించారు. ...
ఏటీసీ శిక్షణతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల భవిష్యత్తు మరింత వెలుగులు చూడనుందని జిల్లా కలెక్టర్ ...
నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు అందచేసిన ఎమ్యెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అర్బన్ ఎమ్యెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పలు వినతిపత్రాలు అందజేయడం జరిగింది. నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక ...
నిజామాబాద్కు నేడు సీఎం రేవంత్ రెడ్డి రాక – రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కుటుంబానికి పరామర్శ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రానున్నారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాతృమూర్తి ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన నేపథ్యంలో, ద్వాదశ ...
నిజామాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో RTI అవగాహన కార్యక్రమం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగర పాలక సంస్థలో సమాచార హక్కు చట్టం (RTI Act) వారోత్సవాల భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ అదనపు కమిషనర్ ...
మెదక్ జిల్లా RTI అమలులో రాష్ట్రానికి ఆదర్శం – రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారం.
|| దృశ్యం న్యూస్ || సమాచార హక్కు చట్టం (RTI Act) పరిధిలో దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించడంలో మెదక్ జిల్లా మరోసారి ప్రతిభను చాటుకుంది. గత 19 నెలల కాలంలో RTI దరఖాస్తుల ...
బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు – కాంగ్రెస్ పార్టీ వీడి గులాబీ పార్టీకి జేజేలు తెలిపిన నేతలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ మండల నాయకుల చేరికలతో రాజకీయ వాతావరణంలో వేడి పెరిగింది. సల్పబండ తండా మాజీ సర్పంచ్ బాదావత్ ...
విద్యార్థికి టిసి ఇవ్వడం ఎంతవరకు న్యాయం? – ఎస్టి విద్యార్థిపై ప్రిన్సిపాల్ చర్యపై బంజారా సంఘాల ఆగ్రహం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం, దుబ్బాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎస్టి విద్యార్థి రామావత్ చరణ్ బతుకమ్మ సంబరాల కోసం ...
మెదక్ జిల్లాలో వరద నష్టం అంచనా వేసిన కేంద్ర బృందం – పలు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటన.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ...















