Drushyam News
మెదక్ జిల్లా మహిళా హత్య కేసు – సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలన.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కూల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడుపాయల వద్ద మొదటి వంతెన సమీపంలోని వెంచర్లో జరిగిన మహిళా హత్య కేసు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ...
సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి: జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరిక.
|| దృశ్యం న్యూస్ || సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యంగా లోన్ యాప్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, APK ...
అధిష్టానం నిర్ణయమే ఫైనల్ – నీలం మధు ముదిరాజ్
|| దృశ్యం న్యూస్ || మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కీలక వ్యాఖ్యలు. డీసీసీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయం అని ...
బంజారా సేవా సంఘం యువజన కోశాధికారిగా భానోత్ శ్రీరామ్ నాయక్ ఎన్నిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం స్వల్ప బండా తండాకు చెందిన భానోత్ శ్రీరామ్ నాయక్ను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన విభాగం జిల్లా కోశాధికారిగా ...
పాత వర్ని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం పాత వర్ని గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బీర్కూర్ మొగులయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా ...
అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు – కామారెడ్డి పోలీసుల అనూహ్య ఆపరేషన్, 8మంది అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ రాకెట్ను చేదించి కామారెడ్డి జిల్లా పోలీసులు మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠాను కామారెడ్డి పోలీసులు భద్రతా చాతుర్యంతో ...
మెదక్: మహిళా ప్రాణాలను కాపాడిన డయల్ 100 కాల్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని నిన్సంపల్లి గ్రామంలో జరిగిన ఘటనలో, డయల్ 100 సిబ్బంది వేగవంతమైన స్పందనతో ఒక మహిళ ప్రాణాలను రక్షించారు. జ్యోతి అనే ...
క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం నిజామాబాద్ జిల్లాకు గర్వకారణం: ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన క్రీడా మైదానాలు లేని పరిస్థితిలో కూడా, ఇందూరు క్రీడాకారులు తమ ప్రతిభ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారని ...
లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకి పట్టుబడిన ఇద్దరు అధికారులు.
|| దృశ్యం న్యూస్ || కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్ గ్రామ పంచాయతి కార్యదర్శి ఎం. అనిల్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద ఫిర్యాదుదారుని ఫైల్ ప్రాసెస్ ...















