స్థానిక వార్తలు
సత్యనారాయణపురంలో గ్రామపంచాయతీ పన్నుల వసూలు కోసం తగు చర్యలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు తమ ఇంటి పన్నులు, కులాయి పన్నులు, వృత్తి వ్యాపార పన్నులు సమయానికి చెల్లించాలని గ్రామపంచాయతీ కార్యదర్శి ...
నిజామాబాద్ : నగరంలోని పలు దుకాణాలు, షోరూంలను సీజ్ చేసిన నగరపాలక సంస్థ అధికారులు..
|| దృశ్యం న్యూస్ || శుక్రవారం ఉదయం, నగర పాలక కమిషనర్ నగరంలో ఆకస్మికంగా సందర్శించి, గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను బాకాయిలు చెల్లించని వారిపై కఠిన చర్యలు చేపట్టారు. ఈ ...
ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి : మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.
|| దృశ్యం న్యూస్ || ఎమ్మెల్సీ మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం చాలా ముఖ్యమని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు తెలిపారు. ఎన్నికల సంబంధిత అధికారులు, పోల్ ఏజెంట్లకు ...
నిజామాబాద్ : ఆస్తి పన్ను సేకరణపై సమీక్షా సమావేశం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆస్తి పన్ను సేకరణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పన్ను సేకరణ విషయంలో అధికారులకు, సిబ్బందికి ఎదురైన సందేహాలను ...
ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తు గురించి జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష సమావేశం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి IPS, జిల్లా పోలీస్ అధికారులతో కలిసి 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ...
మెదక్ జిల్లాలో ఆరోగ్య సేవల నిర్వహణను మరింత మెరుగుపరచాలని : కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని డ్రగ్ స్టోర్లో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టోర్ ద్వారా సరఫరా చేస్తున్న మందుల ...
గొంగ్లూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాలు.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. 395వ జయంతి సందర్భంగా శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ...















తెలంగాణలో “కేసిఆర్” పై టీడీపీ నాయకుల మండిపాటు : చంద్రబాబు అంటే నీకు ఎందుకంత భయం.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై సంబంధిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీడీపీ నాయకుడు బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ ...