స్థానిక వార్తలు

సిరికొండ ఎస్సైగా మామిడి కళ్యాణి బాధ్యతల స్వీకరణ – చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం నాడు మామిడి కళ్యాణి ఎస్సైగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతలు ...

మోడల్ స్కూల్ వసతి గృహంలో మౌలిక సదుపాయాల కొరత: అధికారులకు తెలంగాణ జాగృతి వినతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ బాలికల వసతి గృహంలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలపై తెలంగాణ జాగృతి నాయకులు అధికారులకు వినతిపత్రం అందించారు. ...

చిన్నారుల చేతులతో భలే భలే రుచుల ఆహార పదార్థాలు – హొవార్డ్ పాఠశాలలో చిన్నారులకు కుఖరి కాంపిటేషన్‌.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ రోడ్‌లోని రోటరీ నగర్‌లో గల హొవార్డ్ పాఠశాలలో చిట్టి చేతులు, భలే భలే రుచులు” పేరుతో ప్రత్యేక కుఖరి కాంపిటేషన్‌ను నిర్వహించారు. ఈ ...

వర్ని మండలంలో కాంగ్రెస్ నాయకుల పత్రికా సమావేశం.

|| దృశ్యం న్యూస్ || బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. రేపు హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరగబోయే తెలంగాణ ...

ధర్పల్లిలో ఘనంగా జాతీయ డాక్టర్స్ డే వేడుక నిర్వహణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ డాక్టర్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న సూపరిండెంట్ డాక్టర్ శివ శంకర్ ...

తెలంగాణ ఉద్యమకారుల శాంతియుత దీక్ష – ప్రభుత్వానికి హామీల అమలు కోరుతూ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల కమిటీ పిలుపు మేరకు, సోమవారం నాడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో శాంతియుత దీక్ష నిర్వహించారు. ఉదయం 10 నుండి సాయంత్రం ...

గోంగ్లూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గోంగ్లూర్ గ్రామంలో ఈరోజు పేదల ఆవాస కల నెరవేర్చే దిశగా రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ...

రుద్రుర్: అంబం (ఆర్) గ్రామ ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ఎన్నిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఏర్పాటుచేశారు. సంఘం అధ్యక్షుడిగా గంగలి రాములు ఎన్నుకోబడ్డారు. ఈ సందర్భంగా రాములు ...

కామ దహనంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వాడటం పర్యావరణానికి ఎంతో ప్రమాదం : ఏతొండ రాజేందర్

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్, ఆర్య సమాజ్ సభ్యుల సమక్షంలో బోధన్ పోస్టాఫీస్ వద్ద నిర్వహించిన కామ దహనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ...

మెదక్ : హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా చెక్కు విడుదల.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వీరప్ప భార్య నాగప్పగారి బుజ్జమ్మకు భద్రత ద్వారా విడుదలైన 8 లక్షల రూపాయల ...