తెలంగాణ

ధర్పల్లి ఎంపీడీవో బాలకృష్ణ బదిలీ – ఘన సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నేతలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవోగా విధులు నిర్వహించిన ఏ. బాలకృష్ణ బదిలీపై కామారెడ్డి జిల్లాకు వెళ్లారు. 2024 ఫిబ్రవరి 13న ఛార్జ్ ...

ధర్పల్లి: ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక బహుమతులు అందజేసిన మాజీ విద్యార్థి మూత రాజ్ కుమార్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-2002 బ్యాచ్‌కు చెందిన మాజీ విద్యార్థి మూత రాజ్ కుమార్, ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ...

సిరికొండ ఎస్సైగా మామిడి కళ్యాణి బాధ్యతల స్వీకరణ – చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన హెచ్చరిక.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సిరికొండ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం నాడు మామిడి కళ్యాణి ఎస్సైగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతలు ...

మోడల్ స్కూల్ వసతి గృహంలో మౌలిక సదుపాయాల కొరత: అధికారులకు తెలంగాణ జాగృతి వినతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ బాలికల వసతి గృహంలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలపై తెలంగాణ జాగృతి నాయకులు అధికారులకు వినతిపత్రం అందించారు. ...

చిన్నారుల చేతులతో భలే భలే రుచుల ఆహార పదార్థాలు – హొవార్డ్ పాఠశాలలో చిన్నారులకు కుఖరి కాంపిటేషన్‌.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ రోడ్‌లోని రోటరీ నగర్‌లో గల హొవార్డ్ పాఠశాలలో చిట్టి చేతులు, భలే భలే రుచులు” పేరుతో ప్రత్యేక కుఖరి కాంపిటేషన్‌ను నిర్వహించారు. ఈ ...

వర్ని మండలంలో కాంగ్రెస్ నాయకుల పత్రికా సమావేశం.

|| దృశ్యం న్యూస్ || బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పత్రికా సమావేశం నిర్వహించారు. రేపు హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరగబోయే తెలంగాణ ...

ధర్పల్లిలో ఘనంగా జాతీయ డాక్టర్స్ డే వేడుక నిర్వహణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ డాక్టర్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న సూపరిండెంట్ డాక్టర్ శివ శంకర్ ...

తెలంగాణ ఉద్యమకారుల శాంతియుత దీక్ష – ప్రభుత్వానికి హామీల అమలు కోరుతూ డిమాండ్.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల కమిటీ పిలుపు మేరకు, సోమవారం నాడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో శాంతియుత దీక్ష నిర్వహించారు. ఉదయం 10 నుండి సాయంత్రం ...

ధర్పల్లి: ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులచే ఈరోజు ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ మరియు సీట్ ...

విద్యుత్ షాక్‌తో కూలీ మృతి – లింగపూర్ గ్రామంలో విషాదం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం లింగపూర్ గ్రామ శివారులో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రోజువారీ కూలి రెంజర్ల పోశెట్టి (వయసు 40) విద్యుత్ స్థంభం పైకి ...