క్రైమ్

కైట్ షాపులపై దాడి – 10,000 రూపాయల చైనా మంజా స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ సీసీఎస్ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సిఐ అంజయ్య, టాస్క్ ఫోర్స్ సీసీఎస్ సిబ్బంది పట్టణంలో గల కైట్ షాపులపై ...

ఎడపల్లి మండల కేంద్రంలో కత్తిపోట్ల కలకలం: యువకుల మధ్య ఘర్షణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి గైని ప్రాంతంలో ఇరువురు యువకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఒకరిపై ...

వికలాంగుడి వద్ద సినీఫక్కీ తరహాలో నగదు దోచుకెళ్లిన ఓ దుండగుడు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఓ వికలాంగుడు 4000 రూపాయలను మోసపోయిన సంఘటన చోటు చేసుకుంది. బాధితుడు గుండారం నడిపి సాయిలు స్థానిక పోస్ట్ ...

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం : బంగారం నగదు చోరీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని యాదవ సంఘం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడు చిన్న మల్లేష్ భార్య సవిత అనారోగ్యం ...

పేకాట ఆడుతున్న నిందితులపై కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, భీమ్‌గల్ మండలంలో పేకాట ఆడుతున్న నిందితులపై ఎస్సై జి. మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, ...

షాట్ సర్కిట్ వల్ల ఇంటి అగ్నికి ఆహుతి – భారీ ఆస్తి నష్టం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శనివారం సాయంత్రం షాట్ సర్కిట్ కారణంగా ఒక ఇంటిలో మంటలు చెలరేగి ఆస్తి నష్టం చోటుచేసుకుంది. న్యాకపు లక్ష్మి ...

వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్, సభ్యులు జాగ్రత్త: సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు.

|| దృశ్యం న్యూస్ || ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ గ్రూప్ లు ఎంతో ప్రాచుర్యం పొందాయి. కానీ ఈ గ్రూపులు ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు టార్గెట్ అయ్యాయి. ఎక్కువ మంది ...

ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ పట్టివేత.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెవెన్యూ శాఖ ప్రత్యేక బృందం ఇటీవల చేపట్టిన పెట్రోలింగ్ ...

పిడిఎస్ బియ్యం పట్టివేత: మాక్లూర్ మండల కేంద్రంలో మెరుపు దాడులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండల కేంద్రంలో ఉన్న పిడిఎస్ బియ్యం గోదాం పై సిసిఎస్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటళ్ల ...

అక్రమంగా డంపు చేసిన 50 ట్రాక్టర్ల ఇసుక స్వాధీనం.

||దృశ్యం న్యూస్ || పోతంగల్ మండలంలోని కోడిచార్ల గ్రామం వద్ద మంజీరా వాగు వైపు వెళ్లే రహదారిపై 50 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా డంపు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ సమాచారం ...