క్రైమ్
కైట్ షాపులపై దాడి – 10,000 రూపాయల చైనా మంజా స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏసీపీ సీసీఎస్ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సిఐ అంజయ్య, టాస్క్ ఫోర్స్ సీసీఎస్ సిబ్బంది పట్టణంలో గల కైట్ షాపులపై ...
వికలాంగుడి వద్ద సినీఫక్కీ తరహాలో నగదు దోచుకెళ్లిన ఓ దుండగుడు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఓ వికలాంగుడు 4000 రూపాయలను మోసపోయిన సంఘటన చోటు చేసుకుంది. బాధితుడు గుండారం నడిపి సాయిలు స్థానిక పోస్ట్ ...
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం : బంగారం నగదు చోరీ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని యాదవ సంఘం సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుడు చిన్న మల్లేష్ భార్య సవిత అనారోగ్యం ...
పేకాట ఆడుతున్న నిందితులపై కేసు నమోదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, భీమ్గల్ మండలంలో పేకాట ఆడుతున్న నిందితులపై ఎస్సై జి. మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం, ...
షాట్ సర్కిట్ వల్ల ఇంటి అగ్నికి ఆహుతి – భారీ ఆస్తి నష్టం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శనివారం సాయంత్రం షాట్ సర్కిట్ కారణంగా ఒక ఇంటిలో మంటలు చెలరేగి ఆస్తి నష్టం చోటుచేసుకుంది. న్యాకపు లక్ష్మి ...
ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ పట్టివేత.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెవెన్యూ శాఖ ప్రత్యేక బృందం ఇటీవల చేపట్టిన పెట్రోలింగ్ ...
పిడిఎస్ బియ్యం పట్టివేత: మాక్లూర్ మండల కేంద్రంలో మెరుపు దాడులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండల కేంద్రంలో ఉన్న పిడిఎస్ బియ్యం గోదాం పై సిసిఎస్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటళ్ల ...















