క్రైమ్

టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడి: ₹80,000 విలువైన పిడిఎస్ బియ్యం స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్‌ జిల్లా భోధన్‌ పట్టణంలో టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్‌ బియ్యం గోదాంపై దాడి చేశారు. గురువారం నాడు నిజామాబాద్‌ ఇన్‌చార్జి పోలీస్‌ ...

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తానాకలన్ గ్రామానికి చెందిన మెట్టు శ్రీనివాస్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై ...

నిజామాబాద్ : గంజాయి, అల్పజొలం డ్రగ్స్ డిస్పోజల్ చేసిన పోలీస్ శాఖ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పాత కేసులలో సీజ్ చేసిన గంజాయి మరియు అల్పజొలం‌లను డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జక్రన్ పల్లి మండలంలోని ...

అలీసాగర్ ఎత్తిపోతల కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జాన్కంపేట్ శివారులోని బోధన్-నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కన గల అలీసాగర్ ఎత్తిపోతల కాలువలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనుగొనబడింది. ...

నిజామాబాద్: అక్రమ వీసా ఏజెంట్ల అరెస్ట్ – 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వీసా మోసం చేసే ముగ్గురు ఏజెంట్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరు నిరుద్యోగ యువతను “డేటా ఎంట్రీ ఆపరేటర్” ...

ఆర్మూర్‌లో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి – 9 మంది అరెస్ట్ : ₹45,110 నగదు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ఇన్‌చార్జ్ సీపీ సింధు శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అంజయ్య నేతృత్వంలో ప్రత్యేక బృందం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామ ...

గ్యాస్ సిలిండర్ల లోడుతో ఉన్న లారీ బోల్తా : పెను ప్రమాదం తప్పిన సంఘటన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా 6వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫారం వద్ద గ్యాస్ సిలిండర్ల లోడుతో ఉన్న లారీ బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం ...

బోధన్ పట్టణంలో అగ్ని ప్రమాదం : లక్ష రూపాయల ఆస్తి నష్టం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 29వ వార్డులో శనివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక శివాలయ ప్రధాన వీధిలో వెండి సాయిలు అనే వ్యక్తి యొక్క ...

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడి ఓ వ్యక్తి మృతి.

|| దృశ్యం న్యూస్ || శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో జరిగిన ప్రమాదంలో 23 ఏళ్ల తెడ్డు శ్రీకాంత్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి ...

నిజామాబాద్: బెల్ట్ షాపుపై దాడి – 18,590/- రూపాయలు విలువైన మద్యం పట్టివేత.

|| దృశ్యం న్యూస్ || మంగళవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో బెల్ట్ షాపుపై పోలీసులు దాడి నిర్వహించారు. ఇది MLC ఎన్నికల కోడ్ ప్రకారం, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఘటనగా గుర్తించబడింది. నిజామాబాద్ ...