క్రైమ్

ఎడపల్లి: పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి – ఆరుగురు పేకటారాయుళ్ల అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు ...

ప్రభుత్వ పనుల పేరుతో ఇసుక అక్రమ రవాణా: ప్రభుత్వ ఆదేశాలను లెక్క చెయ్యని అధికార యంత్రాంగం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, సాలురా మండలం మంధర్నా గ్రామంలో మంజీరా పరీవాహక నది నుండి అక్రమ ఇసుక రవాణా ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభుత్వ పనుల కోసం అనుమతులు తీసుకున్నప్పటికీ ...

నసురుల్లాబాద్ చెరువులో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || సోమవారం ఉదయం నసురుల్లాబాద్ చెరువులో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభించింది. లభించిన మృతదేహం యొక్క వివరాలను పోలీసులు తెలియచేసారు. వయస్సు: 30 నుండి ...

ఎడపల్లి మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, ఒడ్డేపల్లి గ్రామం గుండా ప్రవహిస్తున్న నీటిలో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైన ఘటన కలకలం రేపింది. ఒడ్డేపల్లి గ్రామ కార్యదర్శి ...

పిడిఎస్ రైస్ గోదాంలపై టాస్క్ ఫోర్స్ దాడులు: సుమారు ₹2,80,000/- విలువైన బియ్యం స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, శనివారం టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర చారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు ...

మొరం టిప్పర్లను అడ్డుకుని గ్రామస్థుల ఆందోళన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, వడ్డేపల్లి గ్రామంలో మొరం రవాణాపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ శివారులో మొరం తవ్వకాలు నిర్వహిస్తూ గ్రామ ప్రధాన ...

పేకాట స్థావరంపై దాడి : 10 మంది పేకాటరాయుల అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్‌ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపుగా పేకాట స్థావరంపై దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర ...

నిజామాబాద్‌లో విషాదం: చేపల వేటకు వెళ్లిన జాలరి మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన కొత్తోళ్ల ఒడ్డెన్న అనే జాలరి చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ...

బోధన్ : కోర్ట్ జరిమానా మించి వసూలు || బాధితుల ఆందోళన || DRUSHYAM NEWS.

|| దృశ్యం న్యూస్ || బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది. న్యాయమూర్తులు రాజీ మార్గమే ఉత్తమ మార్గమని సూచిస్తుండగా, లోకాదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని ప్రజలకు ...

ధర్పల్లి: నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక రవాణా – అధికారుల నిర్లక్ష్యంతోనే ఉల్లంఘనలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఇసుక రవాణా కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం వాడి వాగు వద్ద జేసిబి సహాయంతో ట్రాక్టర్లలో ఇసుక ...