క్రైమ్
విద్యార్థిని చితకబాదిన ప్రైవేట్ పాఠశాల టీచర్ – తల్లిదండ్రుల ఆందోళన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలోని శక్కర్నగర్లో ఉన్న వాణి విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థి అరవ్ సింగ్పై టీచర్ స్వప్న దాడి చేసిన ఘటన ...
పంట కాలువలో మహిళ మృతదేహం – దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి లక్ష్మీ (35) ఏప్రిల్ 1, 2025 సాయంత్రం నిజామాబాద్ వెళ్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లింది అని, అయితే ...
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై దాడి – కేసు నమోదు.
|| దృశ్యం న్యూస్ || ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్పై దాడికి సంబంధించిన ఘటన ఎడపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి బోధన్ వైపు ప్రయనిస్తుండగా ...
నిజామాబాద్: చెత్తకుప్పలో తీవ్ర గాయాలతో గుర్తు తెలియని చిన్నారి మృతదేహం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పట్టణంలోని శుక్రవారం సాయంత్రం పాలిటెక్నిక్ ప్రహరీ గోడ పక్కన ఓ చెత్తకుప్పలో తీవ్ర గాయాలతో రెండు సంవత్సరాల చిన్నారి మృతదేహం లభ్యం కావడంతో స్థానికుల్లో తీవ్ర ...
బోధన్: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వ్యక్తులకు జైలుశిక్ష.
|| దృశ్యం న్యూస్ || 2018 శాసనసభ ఎన్నికల సమయంలో బోధన్ నియోజకవర్గంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పోలీసులపై, ప్రజలపై కొందరు దురుసుగా ప్రవర్తిస్తూ, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లను అటకాయించారు. దీనిపై ...
వర్నిలో టాస్క్ ఫోర్స్ పేకాట స్థావరంపై దాడి, 10 మంది అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డీసీపీ శ్రీనివాస్ రావు నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, ...
పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ దాడి: ₹1,01,250 నగదు స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారులు పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, అదనపు DCP శ్రీనివాసరావు నేతృత్వంలో టాస్క్ ...
అర్ధరాత్రి హల్ చల్: పశువుల అక్రమ రవాణాపై హిందూ వాహిని ఆందోళన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బోధన్ నుండి వస్తున్న డీసీఎం వాహనంలో పశువులను చట్టవ్యతిరేకంగా జహీరాబాద్ పశువుల వధశాలకు తరలిస్తున్నారని ...
నిజామాబాద్లో 75 క్వింటాళ్ల PDS బియ్యం స్వాధీనం – టాస్క్ ఫోర్స్ ఆపరేషన్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక దాడితో అక్రమ రవాణాను అడ్డుకున్నారు, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, ACP శ్రీనివాసరావు నేతృత్వంలో టాస్క్ ...















