క్రైమ్

పింఛన్ డబ్బుల కోసం తల్లిని హత్య చేసిన కొడుకు – నిజామాబాద్ జిల్లాలో దారుణం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని జలాల్పూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మక్కపల్లి సాయవ్వ (వయస్సు 57), అనే మహిళను ఆమె స్వంత కొడుకు సాయిలు పింఛన్ ...

భీంగల్: పసికందును హత్య చేసిన తల్లి: మద్యం మత్తులో హృదయ విదారక ఘటన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోన్ గొప్పుల గ్రామంలో సోమవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. మద్యం వ్యసనానికి బానిసైన గంగోని రమ్య అనే తల్లి, ...

ఘోర రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి, మహిళకు తీవ్రగాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ధూపల్లి గేట్ వద్ద, నిజామాబాద్ – బోధన్ ప్రధాన రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మహిళకు ...

ఎడపల్లి మండల పరిధిలో అక్రమ ఇసుక రవాణా పట్టివేత – ఇద్దరు అరెస్టు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలో ఈరోజు ఉదయం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహింస్తున్న సమయంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని గుర్తించారు. బోధన్ నుండి నిజామాబాద్ ...

చర్యల్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఫిల్మ్ నగర్ ఎస్సై రాజేష్ గౌడ్ దుర్మరణం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చర్యల్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిల్మ్ నగర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాజేష్ గౌడ్ ఈ ప్రమాదంలో ...

వర్ని: అనుమానాస్పద స్థితిలో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతకుంట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాంపల్లి రాములు (వయసు 53) తండ్రి వృత్తి: ఫీల్డ్ ...

భార్య మరణం తాళలేక భర్త ఆత్మహత్య – వర్ని మండలంలో విషాదం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం వడ్డేపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అంబం గ్రామానికి చెందిన యువకుడు ఎరుకల పోశెట్టి (25) తన భార్య అనిత (వయస్సు 23) ...

విద్యుత్ షాక్‌తో కూలీ మృతి – లింగపూర్ గ్రామంలో విషాదం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం లింగపూర్ గ్రామ శివారులో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రోజువారీ కూలి రెంజర్ల పోశెట్టి (వయసు 40) విద్యుత్ స్థంభం పైకి ...

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి – రుద్రూర్ మండలంలో చోటుచేసుకున్న ఘటన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామానికి వెళ్లే మార్గంలో బుధవారం ఉదయం అనుమానాస్పదంగా మృతిచెందిన వ్యక్తి మృతదేహం కన్పించడంతో కలకలం సృష్టించింది. రుద్రూర్ గ్రామానికి ...

అప్పుల బాదతో ఉరివేసుకొని మృతి చెందిన యువకుడు.

||దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోర గ్రామానికి చెందిన వ్యక్తి అప్పుల బాదతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కమ్మరి సతీష్ (40) అనే వ్యక్తి సోమవారం రాత్రి 11 ...