క్రైమ్

నిజామాబాద్‌లో ATM దొంగతనం యత్నం – పోలీస్ కమిషనర్ పరిశీలన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో SBI బ్యాంక్ ఏటీఎంలో దొంగతనం యత్నం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున గుర్తు తెలియని ...

నిజామాబాద్‌: సాయిబాబా ఆలయంలో దోపిడి – వెండి కిరీటం, విగ్రహం సహా విలువైన వస్తువుల అపహరణ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ నగరంలో దోపిడి సంఘటన చోటుచేసుకుంది. 17వ డివిజన్ రాజీవ్ నగర్ హనుమాన్ టెంపుల్ సమీపంలోని సాయిబాబా ఆలయంలో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. ...

అశోక్ సాగర్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామ శివారులో ఉన్న అశోక్ సాగర్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం కనుగొనబడింది. గురువారం ఉదయం చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని ...

అధికార దుర్వినియోగం పై వేటు: బోధన్ మున్సిపల్ కమిషనర్ జాధవ్ కృష్ణ సస్పెండ్.

|| దృశ్యం న్యూస్ || ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మాజీ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహించిన సమయంలో విధినిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం మరియు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రస్తుత బోధన్ మున్సిపల్ కమిషనర్ ...

ధర్పల్లి: ఇందిరమ్మ పేరుతో ఇసుక దందా – అధికారుల నిర్లక్ష్యం బహిర్గతం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఇందిరమ్మ పేరుతో ఇసుక దందా నిర్బంధం లేకుండా కొనసాగుతుంది. ఖాళీ స్థలాల్లో ఇసుక డంపులు వేసి, మరుసటి రోజు రాత్రి వేళల్లో ...

అంగన్వాడి కేంద్రం నుండి అక్రమ బియ్యం తరలింపు – కేసు నమోదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని అంగడి బజార్ 3వ నెంబరు అంగన్వాడి కేంద్రం నుండి అక్రమ బియ్యం తరలింపు ఘటన చోటు చేసుకుంది. మూడు రోజుల ...

వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ దాడి – ఇద్దరు ఆర్గనైజర్లు, విటులు, విటురాళ్లు అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్రచారి నేతృత్వంలో, ఇన్స్పెక్టర్ అంజయ్య, ఎస్సైలు గోవింద్, శివరాం బృందం టౌన్-5 పోలీస్ ...

ఒకే రాత్రిలో 11 ఇండ్లలో భారీ దొంగతనం – నేరస్థుల పట్టివేతకు ప్రత్యేక సీసీఎస్ బృందాలు ఏర్పాటు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కులాస్పూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఒకేసారి 11 ఇండ్లలో దొంగతనాలు చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ విషయంలో ...

ప్రైవేట్ ఫైనాన్స్ దురాగతాలు: సామాన్యులపై దోపిడీకి ఉక్కుపాదం.

|| దృశ్యం న్యూస్ || ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల దుర్మార్గాలు మితిమీరిపోయాయి. కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ ఫైనాన్సులు సామాన్యులపై ఉక్కుపాదం వేస్తున్నాయి. ఆర్బీఐ అనుమతుల పేరిట అమాయకులను ...

ధర్పల్లి: 24 గంటల్లో చోరీ కేసులు చేధించిన పోలీసులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హొన్నాజీపేట్ గ్రామంలో రెండు దొంగతన ఘటనలు చోటుచేసుకున్నాయి. వీర హనుమాన్ దేవాలయ హుండీ తాళం పగలగొట్టి నగదు దోచుకున్న ఘటనపై ఫిర్యాదుదారుడు ...