క్రైమ్
సైబర్ నేరగాళ్లపై పి.డి యాక్ట్ నమోదు – చెంచల్గూడ జైలుకు తరలింపు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిరుద్యోగ యువతను అధిక వేతనాలతో విదేశీ ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి, లావోస్, థాయిలాండ్ దేశాలకు పంపి సైబర్ నేరాలకు బలవంతం చేయిస్తున్న ...
కాంగ్రెస్ నేతకు కఠిన కారాగార శిక్ష – 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించిన న్యాయస్థానం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో మహిళా భద్రతకు సంబంధించిన కీలక కేసులో మహిళా కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. 2023 ఏప్రిల్ 14న రెంజల్ మండల కేంద్రంలో ...
పంచాయతీ కార్మికుల దుర్మరణం: అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెక్నెల్లి గ్రామంలో పంచాయతీ కార్మికులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాంపూర్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను ...
ట్రాక్టర్ బోల్తా – ఇద్దరు జిపి సిబ్బంది మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెక్నెల్లి గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ రాంపూర్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను తరలిస్తుండగా కల్దుర్కి–సిద్ధాపూర్ మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పి ...
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా సమీపంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, విశాల్ రెడ్డి కారులో హైదరాబాద్ నుండి ఇచ్చోడకు వెళ్తుండగా రోడ్డు ...
ధర్పల్లి: ద్విచక్ర వాహనం తగలబెట్టిన ముగ్గురు యువకుల రిమాండ్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని NTR కాలనీకి చెందిన ఆకుల కళ్యాణ్ ఫిర్యాదు మేరకు ద్విచక్ర వాహనం తగలబెట్టిన ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు ...
బఫర్ జోన్, FTL నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు – అధికారుల అవినీతిపై, స్థానికుల ఆగ్రహం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో బఫర్ జోన్ మరియు FTL చట్టాలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. మూడు సంవత్సరాల క్రితం రథం ...
ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు.
|| దృశ్యం న్యూస్ || మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా పరిధిలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వర్ని మండలం హుమ్నాపూర్ గ్రామానికి చెందిన చేకూరి బుల్లి రాజు ...
ధర్పల్లి: కత్తెరపొట్ల కలకలం – చికిత్స పొందుతూ మహిళ మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఎన్టీఆర్ కాలనీకి చెందిన కోటగిరి దాసు, అదే కాలనీలో నివసించే మచ్చ లక్ష్మి ఇంట్లోకి ప్రవేశించి దాడి ...
నిజామాబాద్: 1708 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు – 77 మందికి జైలు శిక్ష.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తార స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన జులై నెలలో మొత్తం 1708 కేసులు నమోదు అయినట్లు నిజామాబాద్ ...















