Drushyam Desk

నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పోలీస్ లైన్ పాఠశాలలు సందర్శన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాదు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పోలీస్ లైన్ ప్రాంతంలోని ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలలను ఈ రోజు సందర్శించారు. ఈ సందర్శనలో విద్యార్థులతో ఇంటరాక్షన్ జరిపి ...

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ కృష్ణకుమార్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై కృష్ణకుమార్ ఓ రైతు నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి పట్టుబడ్డారు. కోటయ్య క్యాంపు గ్రామానికి ...

సిఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా జానకంపేట్ గ్రామ పాఠశాలలో విద్యార్థులకు పండ్ల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సిఎం రేవంత్ రెడ్డి జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జిల్లా ...

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణకలాన్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ...

మొక్కలు నాటాలని డి.ఆర్.డి.ఓ శ్రీనివాసరావు సూచన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చెగుంట మండల కేంద్రంలో గురువారం రోజున “స్వచ్ఛదనం పచ్చదనం” కార్యక్రమంలో భాగంగా డి.ఆర్.డి.ఓ శ్రీనివాసరావు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ...

నిజామాబాద్ లో 108 అంబులెన్సు సర్వీస్‌లో ఉద్యోగ నియామకాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్సు సర్వీసులలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. ఈఏంఅర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి ...

సత్యనారాయణపురంలో దొంగతనాలు: రెండు షాపులకు భారీగా నష్టం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం అర్ధరాత్రి దొంగతనాలపై అలజడి నెలకొంది. ఈ ఘటనలో కొంతమంది దొంగలు రాడ్లతో షట్టర్లను ధ్వంసం చేసి ...

రేపు శ్రీ చక్రేశ్వర శివాలయం అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివాలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంత్ చారి గురువారం మీడియాతో మాట్లాడారు, ఈ సందర్భంగా శివాలయం అభివృద్ధి కమిటీ ...

ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని గురుకుల పాఠశాల సమీపంలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు, టివిఎస్ మోపెడ్ పై వెళుతున్న పల్లికొండ సాయిలు (45) ను ఢీకొనడంతో తీవ్ర ...

శారదా విద్యానికేతన్ లో శ్రీ సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపన.

|| దృశ్యం న్యూస్ || విద్యార్థుల ఆధ్యాత్మికాభివృద్ధికి ఎంతో కీలకమైన శారదా విద్యానికేతన్ పాఠశాలలో శ్రీ సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపన బుధవారం ఘనంగా నిర్వహించబడింది. పాఠశాల కరస్పాండెంట్ దత్తాద్రి ఆధ్వర్యంలో ఈ ...