
Drushyam Desk
ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతిచెందిన వ్యక్తి : కేసు నమోదు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ రమేశ్ అందించిన సమాచారం ప్రకారం, సోమవారం తెల్లవారుజామున మహమ్మద్ కాశీం ( 71 ) S /O సాయబ్ హుస్సేన్ అనే ...
ప్లాస్టిక్ నిర్ములన ప్రకటనలకు మాత్రమే : నివారణ పై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు.
|| దృశ్యం న్యూస్ || ప్లాస్టిక్ వినియోగం మరియు దాని కారణంగా పర్యావరణంపై కలిగే ప్రభావాలు గురించి నిపుణులు మరియు ప్రజా ప్రతినిధులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా నిజామాబాద్ జిల్లాలో ప్లాస్టిక్ వాడకం ఇంకా ...
పాత వర్ని గ్రామంలో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
|| దృశ్యం న్యూస్ || రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను శుక్రవారం రోజున పాత వర్ని గ్రామంలో ఘనంగా జరిపారు, ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు కేక్ ...
ఆర్మూర్ సీఐగా బాద్యతలు స్వీకరించిన సత్యనారాయణ గౌడ్ : దృశ్యం న్యూస్.
|| దృశ్యం న్యూస్ || ఆర్మూర్ లో నూతన సీఐగా శుక్రవారం రోజు సత్యనారాయణ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. పాత సీఐ రవికుమార్ డిజి కార్యాలయానికి బదిలీ అవుతున్న నేపధ్యంలో ఆయన స్థానంలో ...
ధర్పల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రం గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలు కాంగ్రెస్ మండల ...















