Drushyam Desk

ప్రమాదవశాత్తు అంబులెన్స్ బోల్తా : డ్రైవర్ కి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎమ్మేసి ఫారం వద్ద అంబులెన్స్ బోల్తా కొట్టింది. నిజామాబాద్ నుండి బోధన్ వైపుగా వెళుతున్న సమయంలో మరొక వాహనాన్ని తప్పించబోయి ప్రైవేట్ ...

వీధి కుక్కల దాడులు : ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు.

|| దృశ్యం న్యూస్ || వీధి కుక్కల దాడుల వల్ల ప్రజలకు తీవ్రమైన సమస్యగా మారింది, శుక్రవారం ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంపు గ్రామంలో ఒక మహిళను కుక్కలు విచక్షణ రహితంగా దాడి ...

ఘనంగా 39వ గురు గంగాధర జాతర : పెద్ద ఎత్తున పాల్గొన భక్తులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, దర్పల్లి మండలం వాడి గ్రామం , మరియు ముంబయి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 39వ గురు గంగాధర స్వామి జాతర ఘనంగా నిర్వహించబడింది. శుక్రవారం ...

రగ్బీ క్రీడలో బాలిక దివ్య జాతీయ స్థాయికి ఎంపిక.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని పి. దివ్య మేడ్చల్ లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్ – ...

ధర్పల్లి సి.హెచ్.సి. ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్. అంజన

||దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్. అంజన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధుల ప్రభావం ...

షీ టీం, భరోసా పై విద్యార్థులకు అవగాహన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీం, భరోసా ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పై, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం ...

హోవార్డు హైస్కూల్లో బాలల దినోత్సవ సంబరాలు.

|| దృశ్యం న్యూస్ || బాలల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని హోవార్డు ఉన్నత పాఠశాలలో గురువారం ఘనంగా సంబరాలు నిర్వహించబడ్డాయి. రోటరీ క్లబ్ వద్ద ఉన్న ఈ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు ...

బోధన్ మండలంలో NAS పరీక్ష పై ముఖ్యమైన సమావేశం.

|| దృశ్యం న్యూస్ || బోధన్ మండలంలోని ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు డిప్యూటీ డీఈఓ ఆఫీస్ బోధన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ ...

గ్రూప్-3 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు : ఇంచార్జ్ సిపి సింధు శర్మ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో గ్రూప్-3 పరీక్ష కేంద్రాల్లో ఆంక్షలు విధించాలని ఇంచార్జి సీపీ సింధు శర్మ తెలిపారు. ఈనెల 17, 18 తేదీల్లో జరగనున్న గ్రూప్-3 పరీక్షలు సరైన ...

2024-25 సంవత్సరం గాను ఉపాధ్యాయుల కొలువులకు దరఖాస్తులకు ఆహ్వానం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ద్వారా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ డైట్, నేరేడ్ మెట్, మరియు హైదరాబాద్ కళాశాలలకు అనుగుణమైన పోస్టుల కోసం అర్హత గల ...