
Drushyam Desk
నిజామాబాద్: పెట్రోల్ బంక్ ముందు మున్సిపల్ కార్మికుల నిరసన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయినగర్ వద్ద గల ఇండియన్ ఆయిల్ బంక్ ముందు మున్సిపల్ చెత్త బండి కార్మికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వారు తమ ...
మహిళలను వేధించిన ఆకతాయిలను రెండు రోజుల రిమాండ్.
|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణ కొత్త బస్టాండ్ వద్ద మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను షీ టీం సిబ్బంది పట్టుకున్నారు. మహిళలను వేధిస్తున్న యువకులపై సమాచారం అందుకున్న షీ టీం ...
జాతీయ లోక్ అదాలత్ ద్వారా 174 సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం – పోలీస్ కమీషనర్ వెల్లడి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జాతీయ లోక్ అదాలత్ ద్వారా శనివారం సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారం చేపట్టబడింది అని, ఈ సందర్భంగా ఇంచార్జీ పోలీస్ కమీషనర్ ...
ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో శ్రీ దత్త జయంతి వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో శ్రీ దత్త జయంతి వేడుకలు ఆలయంలో ఘనంగా జరిగాయి. పేద బ్రాహ్మణులు శ్రీ దత్తాత్రేయ స్వామి చిత్రపటాన్ని తొట్లెలో ...
ఘనంగా మల్లన్న జాతర మహోత్సవం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలోని మల్లన్న ఆలయంలో ఆదివారం జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్మ గొల్ల, యాదవులు బోనాలు తీసుకుని మల్లన్న ఆలయానికి ...
ఆరోగ్యమేళాకు విశేష స్పందన – 162 మందికి వైద్య పరీక్షలు.
|| దృశ్యం న్యూస్ || ప్రతినెల రెండవ శనివారం రోజున గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యులచే నిర్వహించే ఆరోగ్యమేళా కు ధర్పల్లి మండలంలో ఈ రోజు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ...
ఘనంగా మద్దుల్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర నిర్వహణ.
|| దృశ్యం న్యూస్ || శనివారం రోజున శ్రీ మద్దుల్ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతీ సంవత్సరం జాతరను ఉత్సాహంగా ...
ఎబీవీపీ వర్ని అధ్యక్షునిగా పైసా వినోద్ కుమార్ ఎన్నిక.
|| దృశ్యం న్యూస్ || అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబీవీపీ) వర్ని శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నగర కమిటీ బైటక్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పైసా వినోద్ ...















