
Drushyam Desk
షాట్ సర్కిట్ వల్ల ఇంటి అగ్నికి ఆహుతి – భారీ ఆస్తి నష్టం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శనివారం సాయంత్రం షాట్ సర్కిట్ కారణంగా ఒక ఇంటిలో మంటలు చెలరేగి ఆస్తి నష్టం చోటుచేసుకుంది. న్యాకపు లక్ష్మి ...
బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం: ఏతొండ రాజేందర్ ఆగ్రహం.
|| దృశ్యం న్యూస్ || బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మితిమిరిపోతుంది. శనివారం రోజు నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ తీవ్ర జ్వరంతో వైద్యం కోసం ...
విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి: ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం.
|| దృశ్యం న్యూస్ || భారత ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి సంజయ్, విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి విషయమై ఓ ప్రకటన ద్వారా మీడియా కు తెలియచేస్తూ, ఎస్సీ, ఎస్టీ ...
ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ పట్టివేత.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రెవెన్యూ శాఖ ప్రత్యేక బృందం ఇటీవల చేపట్టిన పెట్రోలింగ్ ...
పిడిఎస్ బియ్యం పట్టివేత: మాక్లూర్ మండల కేంద్రంలో మెరుపు దాడులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, మాక్లూర్ మండల కేంద్రంలో ఉన్న పిడిఎస్ బియ్యం గోదాం పై సిసిఎస్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటళ్ల ...
నవీపేట రైల్వే గేట్ 5 రోజులపాటు మూసివేత: రోడ్డు ప్రయాణ మార్గాలలో మార్పులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, నవీపేట రైల్వే గేట్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు మూసివేయబడనుంది అని రైల్వే అధికారులు ఒక ప్రకటన తెలియచేసారు. రైల్వే ఆధునీకరణ కార్యక్రమంలో ...
భీమునిగుట్టలోని అయ్యప్ప ఆలయంలో భిక్షా కార్యక్రమం.
|| దృశ్యం న్యూస్ || బోధన్ పట్టణం రాకాసిపేట్ ప్రాంతంలోని భీమునిగుట్టలో ఉన్న అయ్యప్ప ఆలయంలో శ్రీ ఏక చక్రేశ్వర అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో మాల స్వాములకు, స్థానికులకు భిక్షా కార్యక్రమం మంగళవారం ...















