
Drushyam Desk
నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి: ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు.
|| దృశ్యం న్యూస్ || తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా బోధన్ మండలం పెంట గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించటం ...
సింగపూర్లో శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || సింగపూర్ నగరంలోని ప్రముఖ శ్రీ భూదేవి సమేత శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు ...
వృద్ధుని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు – వృద్ధునికి తీవ్ర గాయాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా అర్సపల్లి నిజాం ప్యాలెస్ సమీపంలో రోడ్డు దాటుతున్న వృద్ధునికి బోధన్ డిపోకి చెందిన AP 25 Z 0064 నంబర్ గల TGRTC బస్సు ...
ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి : ముగ్గురికి తీవ్ర గాయాలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం, ఏతొండ గ్రామానికి చెందిన సాంగి యాదవ్ కుటుంబం బైక్ పై బయలుదేరి బీర్కూర్ నుండి ఏతొండ గ్రామనికి ప్రయాణం చేస్తున్న సమయంలో ...
తిమ్మాపూర్ గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం : పశువుల పై దాడి
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, మోస్రా మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది, గత కొన్ని రోజులుగా ఈ గ్రామ అటవీ ప్రాంతంలో చిరుత ...
కుళ్ళిన స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని అఫంధి ఫారం దగ్గర డంపింగ్ యార్డ్కి కొద్ది దూరంలో చందూర్ వైపు వెళ్ళే రోడ్డులో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి ...
ఆక్రమంగా పొందిన ఎంబీబీఎస్ అడ్మిషన్ రద్దు చేయాలని ఏసీబీకి ఫిర్యాదు.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండల వైస్ ఎంపీపీ కూతురుకు 2019-2020 MBBS/BDS అడ్మిషన్లకు కాంపిటెంట్ అథారిటీ కోటా కేటాయింపుల క్రింద EWS రిజర్వేషన్ ద్వారా నిజామాబాద్ మెడికల్ ...
2.5 లక్షల విలువైన పందులను దొంగతనంగా ఎత్తుకెళ్లిన దుండగులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో జరిగిన పందుల దొంగతనంపై బాధితుడు వనం సాయిలు న్యాయం కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బుధవారం ఉదయం బాధితుడు ...
జాతీయ సైకిల్ పోలో ఛాంపియన్షిప్కి ఎంపిక అయిన అభ్యర్థులను అభినందించిన ఎమ్యెల్యే ధన్ పల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ రూర్బన్ ఎమ్యెల్యే ధన్ పల్ సూర్యనారాయణ జాతీయ సైకిల్ పోలో ఛాంపియన్షిప్కి ఎంపిక అయిన అభ్యర్థులను అభినందించారు. గత సెప్టెంబర్ నెలలో కరీంనగర్లో నిర్వహించిన అంపైర్ ...















