
Drushyam Desk
శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తూ అనంత పద్మనాభ స్వామిగా పూజలందుకునే ( మల్కాపూర్ ) ఆలయ విశిష్టత.
|| దృశ్యం న్యూస్ || పవిత్రమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి ( శ్రీ లక్ష్మీ నరసింహస్వామి) ఆలయ సందర్శన : తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మల్కాపూర్ ...
పోచారం శ్రీనివాసరెడ్డి 76వ జన్మదిన వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి 76వ పుట్టిన రోజు వేడుకను బాన్సువాడలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, పట్టణ ...
ఆందోల్ : చిట్కుల్ గ్రామంలో విషాదం – గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం చిట్కుల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనబడింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు ...
టాస్క్ ఫోర్స్ దాడులు : 25 క్వింటళ్ల పిడిఎస్ రైస్ స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు, టాస్క్ ఫోర్స్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో ముఖ్యమైన దాడులు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ...
లిక్కర్ స్కాం అవినీతిపై ఢిల్లీ ప్రజలు సరైన తీర్పు: బీజేపీ పార్టీ గెలుపు సందర్బంగా సంబరాలు.
|| దృశ్యం న్యూస్ || ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో లిక్కర్ స్కాం అవినీతి మరియు అక్రమాలపై ఢిల్లీ ప్రజలు సరైన తీర్పు ఇచ్చారాని, బీజేపీ పార్టీ శ్రేణులు, దౌల్తాబాద్ మండల ...
విద్యార్థులకు విద్యా ప్రమాణాలను పెంపొందించాలి : కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
|| దృశ్యం న్యూస్ || శుక్రవారం రోజు నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం జరిగింది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యా ...
శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ వార్షికోత్సవం: ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్యెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా గౌతమ్ నగర్ నాలుగవ NGO, S కాలనీ జన్మభూమి రోడ్డులో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ...
కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి నిర్లక్ష్యం : బీజేపీ ప్రభుత్వ విధానాలపై విమర్శ.
|| దృశ్యం న్యూస్ || కేంద్ర బడ్జెట్ 2025 లో దేశ విద్యారంగానికి మోడీ ప్రభుత్వం మొండిచేయి చూపిందని నిజామాబాద్ పార్లమెంట్ తెలుగు యువత బోధన్ ఇంచార్జ్ ఏతొండ రాజేందర్ అన్నారు. బడ్జెట్ ...















