
Drushyam Desk
సాగునీటి నిర్వహణపై పటిష్ట చర్యలు చేపడుతున్నాం : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మంగళవారం కూల్చారం మండలంలోని వరిగుంతం గ్రామంలో రైతులతో కలెక్టర్ రాహుల్ రాజ్ వరి పంట పరిశీలన చేసి సాగునీటి పారుదలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ...
గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చిత్రియాల్ గ్రామంలో మంగళవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ...
కార్యకర్తలే పార్టీకి ఆయువు: మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశం.
|| దృశ్యం న్యూస్ || కార్యకర్తల శ్రమే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేందుకు కారణమైంది అని వారు లేకపోతే పార్టీయే లేదని, గాంధీ భవన్లో మంగళవారం టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ...
జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమం పగడ్బందీగా అమలు – కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కార్యక్రమం విద్యాశాఖ ఆధ్వర్యంలో పగడ్బందీగా అమలవుతోంది అని, ఈ ప్రాజెక్ట్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ...
మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని పరామర్శించిన నీలం మధు.
|| దృశ్యం న్యూస్ || గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స జరిగిన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కండిడేట్ నీలం మధు సోమవారం పరామర్శించారు. హైదరాబాద్లోని ...
మెదక్ జిల్లాలో సాగునీరు సరఫరా : కలెక్టర్ రాహుల్ రాజ్ చర్యలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ మాచారం రాంపూర్ ప్రాంతంలో వనదుర్గ ప్రాజెక్ట్ నుండి సాగునీరు ...
LRS దరఖాస్తుల పరిష్కరణ కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేసిన అదనపు కలెక్టర్ నగేష్.
|| దృశ్యం న్యూస్ || ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి ఇబ్బందులు లేకుండా LRS (లేఅవుట్ రిజిస్ట్రేషన్ స్కీమ్) దరఖాస్తులను త్వరగా పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ...
ప్రజావాణి కార్యక్రమంలో పిర్యాదులను స్వీకరించిన మెదక్ డి.ఎస్.పి ప్రసన్న కుమార్.
ప్రజావాణి కార్యక్రమంలో పిర్యాదులను స్వీకరించిన మెదక్ డి.ఎస్.పి ప్రసన్న కుమార్. మెదక్ జిల్లా పోలీసు శాఖ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తొందరగా పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ ...















