
Drushyam Desk
అనిశా వలలో చిక్కిన ఆర్మూర్ పురపాలక కమిషనర్ – లెక్కల్లో లేని రూ.4,30,000 నగదు కూడా స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలక కమిషనర్ ఏ. రాజు లంచం కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడు నిర్మించిన నూతన బహుళ ...
మెదక్: గాంధీ నగర్ పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యా అధికారి విజయ.
|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని గాంధీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యా అధికారి విజయ గురువారం సందర్శించారు. తరగతి గదుల్లో బోధన-అభ్యసన ప్రక్రియను పరిశీలించి ఉపాధ్యాయుల బోధనపై ...
ఎడపల్లి: ధర్మారం గ్రామం నుండి సుండు నర్సయ్య సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ధర్మారం గ్రామానికి చెందిన సుండు ...
సంగారెడ్డి: పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల అధికారి ప్రావీణ్య సమీక్ష.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ ప్రావీణ్య పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు, ఎంపీడీఓలు, తాహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ...
ఒక్కరోజులో మహిళా హత్య కేసు ఛేదన – నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో సోమవారం రోజున జరిగిన మహిళా హత్య కేసును పోలీసులు కేవలం ఒక్కరోజులోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ ...
అర్ధరాత్రి కారుకు నిప్పు పెట్టిన దుండగులు… ప్రజల్లో భయం – పోలీసులపై ఆగ్రహం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో మళ్లీ అగ్నికాండ కలకలం రేపింది. నిన్న అర్ధరాత్రి సబ్ స్టేషన్ సమీపంలో పార్క్ చేసిన చెలిమిల రంజిత్కి చెందిన మహేంద్ర XUV ...
కామారెడ్డి పోలీసుల మరో పెద్ద విజయం – అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల రాకెట్ ఛేదన.
|| దృశ్యం న్యూస్ || కామారెడ్డి జిల్లా పోలీసులు నకిలీ నోట్ల ముఠాపై ఉక్కుపాదం మోపుతూ మరో కీలక ఆపరేషన్ను విజయవంతం చేశారు. ఇటీవల కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నమోదు చేసిన ...
మహిళా అభివృద్ధికి ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం – మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అట్టహాసంగా నిర్వహించారు. పాపన్నపేట, మెదక్, పాతూరు, రామాయంపేట ప్రాంతాల్లో ఎమ్యెల్యే మహిళలకు చీరలను ...















