
Drushyam Desk
కాంగ్రెస్ నేతకు కఠిన కారాగార శిక్ష – 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించిన న్యాయస్థానం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో మహిళా భద్రతకు సంబంధించిన కీలక కేసులో మహిళా కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. 2023 ఏప్రిల్ 14న రెంజల్ మండల కేంద్రంలో ...
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటా వారోత్సవాలపై సిపిఐ పిలుపు.
|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటా వారోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ మండల కమిటీ పిలుపునిచ్చింది. కోటగిరి మండల కేంద్రంలో జరిగిన ప్రెస్ మీట్లో సిపిఐ మండల కార్యదర్శి ...
మెదక్ సుందరీకరణ, ప్రజల యోగక్షేమమే లక్ష్యం – ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల అవసరాలు తీర్చడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, ...
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కాల్ సెంటర్ – మరింత పారదర్శకంగా అమలుకై ఈ నిర్ణయం.
|| దృశ్యం న్యూస్ || ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణాలు వేగంగా, పారదర్శకంగా సాగేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రత్యేక కాల్ ...
పంచాయతీ కార్మికుల దుర్మరణం: అధికారుల నిర్లక్ష్యమే కారణమా?
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెక్నెల్లి గ్రామంలో పంచాయతీ కార్మికులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాంపూర్ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను ...
మెదక్ జిల్లాలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం నిర్వహణకు సిద్ధం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సెప్టెంబర్ 17న జిల్లాలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమీక్ష ...
ఆహార భద్రతా అధికారుల అలసత్వంపై ప్రజల ఆగ్రహం – సిరాజ్ ఉద్దీన్ లాంటి అధికారి కోసం ఎదురుచూపు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆహార భద్రతా అధికారుల లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చే వరకు అధికారులు పట్టించుకోకుండా ఉండటం అసంతృప్తిని ...
ట్రాక్టర్ బోల్తా – ఇద్దరు జిపి సిబ్బంది మృతి.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెక్నెల్లి గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ రాంపూర్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను తరలిస్తుండగా కల్దుర్కి–సిద్ధాపూర్ మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపుతప్పి ...
మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ PHC ఆకస్మిక తనిఖీ – ప్రజలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలని ఆదేశాలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొల్చారం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రక్త పరీక్షల గది, ఇన్పేషెంట్ ...
మెదక్ జిల్లాలో పోలీసులు శివరాం కుటుంబానికి ఆర్థిక సాయం.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కౌడిపల్లి మండలానికి చెందిన HG-296 శివరాం జూన్ నెలలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించారు. ఈ ...















