
Drushyam Desk
నిజామాబాద్: రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం – మీడియా ప్రవేశంపై వివాదాస్పదం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రూరల్ పరిధిలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని చర్యలను పూర్తి ...
ఎడపల్లి మండలంలో సర్పంచ్ – వార్డు సభ్యుల నామినేషన్ల పూర్తి వివరాలు | Panchayat Election update 2025.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పంచాయతీ ఎన్నికలతో మరోసారి రాజకీయ చర్చలకు కేంద్రంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే మండల ...
జానకంపేట్ గ్రామంలో విరవత్ని శ్వేత నామినేషన్ దాఖలు – నువ్వా నేనా అనే తీరులో మహిళా మణులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ పంచాయతీలో నామినేషన్ల చివరి రోజు ఎన్నికల సందడి తారాస్థాయికి చేరుకుంది. పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ...
రేపటి నుండి రెండో విడత ప్రారంభం – పదవులకు వేలం పాటలపై కఠిన హెచ్చరికలు జారీచేసిన కలెక్టర్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా, రామాయంపేట, నిజాంపేట్ పట్టణాల్లో రెండో విడత గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియ రేపటి నుండి ప్రారంభమవుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ...
జానకంపేట్ గ్రామంలో పుప్పాల అర్చన నామినేషన్ దాఖలు – గ్రామంలో ఆసక్తికర ఎన్నికల ప్రభావం..
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ పంచాయతీలో ఎన్నికల సందడి శనివారం మరింత ఊపందుకుంది. నామినేషన్ల చివరి రోజు కావడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం అభ్యర్థులు, అనుచరులతో ...
జానకంపేట్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా చేపురి సుధారాణి నామినేషన్ దాఖలు – DRUSHYAM NEWS
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ ప్రక్రియ చివరి రోజు ఉత్సాహంగా సాగింది. పలువురు అభ్యర్థులు తమ అనుచరులతో ...
ధర్పల్లి: ఎన్నికల్లో డీజేలకు పూర్తిగా నిషేధం – పోలీసుల హెచ్చరిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో డీజే వినియోగంపై అధికారాలు కఠినంగా నిషేధం విధించారు. శుక్రవారం రోజున ధర్పల్లి మండల కేంద్రంలో డీజే ఓనర్లతో సిఐ మరియు ఎస్ఐ ...
బోధన్ CFL (ఆర్థిక అక్షరాస్యత కేంద్రం) ద్వారా రూ.43,272 క్లెయిమ్ చేయని డిపాజిట్ సెటిల్మెంట్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ CFL (ఆర్థిక అక్షరాస్యత కేంద్రం) ఆధ్వర్యంలో బర్దిపూర్ గ్రామానికి చెందిన దండి మహేష్ పేరుతో ఉన్న క్లెయిమ్ చేయని (DEAF) డిపాజిటర్ల విద్య ...
క్షణిక ఆవేశంలో భార్యను హత్య చేసిన భర్త – ఎడపల్లిలో కలకలం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో కుటుంబ కలహం దారుణాంతానికి దారితీసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య చోటుచేసుకున్న ...
ఎడపల్లి: జాన్కంపేట్ శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతి – పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. నవీపేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారి రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ...















