Drushyam Desk

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొల్చారం మండలం రాంపూర్ సమీపంలోని నేషనల్ హైవే 765డీపై బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు ...

మెదక్‌లో జూదంపై పోలీసుల దాడి.. పోడ్చన్‌పల్లి తండా వద్ద 10 మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం పోడ్చన్‌పల్లి తండా సమీపంలో బొమ్మా బొరుసు జూదం ఆడుతున్న 10 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ...

ధర్పల్లిలో కాంతామణి హత్య కేసు – ఏసీపీ బి. ప్రకాష్ పరిశీలన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో కీలక కేసులపై పోలీసు దర్యాప్తు వేగం పెరిగింది. ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 11న జరిగిన కాంతామణి మహిళ హత్య ...

మోస్రా గ్రామ శివారులో హిట్ అండ్ రన్ ప్రమాదం.. గుర్తుతెలియని వ్యక్తి మృతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని మోస్రా గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తిని గుర్తు ...

చేగుంటలో పేకాటపై స్థావరంపై పోలీసుల దాడి – ఆరుగురిపై కేసు, రూ.57,830 నగదు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు శుక్రవారం ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని ...

గోనె సంచిలో మహిళ శవం తరలింపు యత్నం – నిజామాబాద్ జిల్లాలో కలకలం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న మహిళ అనుమానాస్పద మృతి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈరోజు ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని ...

అక్రిడేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులే నన్ను సంప్రదించాలి – ఎమ్మార్వో తీరు వివాదం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) వ్యవహరించిన తీరు ప్రస్తుతం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశంపై సమాచారం తెలుసుకోవడానికి ...

లలితనగర్‌లో లోవోల్టేజి సమస్య – విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా 8వ డివిజన్ పరిధిలోని లలితనగర్‌లో గత కొన్ని నెలల తరబడి కొనసాగుతున్న లోవోల్టేజి సమస్య స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఉదయం నుండి సాయంత్రం ...

గల్ఫ్ దేశాల ఉద్రిక్త పరిస్థితులు – నిజామాబాద్‌లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు : సీపీ పి. సాయి చైతన్య వెల్లడి

|| దృశ్యం న్యూస్ || గల్ఫ్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన పౌరుల సహాయార్థం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు నిజామాబాద్ పోలీస్ ...

నీలా గ్రామంలోని ఆస్థాన సైలానీ బాబా దర్గాలో ఘనంగా హోలిక దహన్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, నీలా గ్రామంలో ఉన్న సైలానీ బాబా దర్గాలో ఈ రోజు హోలిక దహన్ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. దర్గా ప్రధాన పూజారి వాహిద్ బాబా ...