Drushyam Desk

వాంటెడ్ నోటీస్: షేక్ రియాజ్‌ కోసం పోలీసులు గాలింపు – రూ. 50,000 నగదు బహుమతి.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీసులు దొంగతనం, దోపిడీ మరియు సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసుల్లో నిందితుడైన షేక్ రియాజ్ (24 ఏళ్లు) పై గాలింపు చర్యలు చేపట్టారు. నిజామాబాద్‌లోని ...

బోధన్ – సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై యువత ఆవేదన.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యపై తెలుగు యువత మరియు హిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ...

మెదక్‌లో పెట్రోల్ బంకుల తనిఖీలు – మౌలిక వసతులు తప్పనిసరి.

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని పెట్రోల్ బంకులను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నిత్యానందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాందాస్ చౌరస్తాలో ఉన్న యజ్ఞయ్య భారత్ పెట్రోలియం బంకును ...

చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి – కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చిన్నారుల్లో వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, తల్లి-బిడ్డ ...

జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన ఇంచార్జ్‌గా గూగులోత్ గౌతమ్ నాయక్.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో ముఖ్య కార్యక్రమం జరిగింది. జిల్లా యువజన అధ్యక్షులు మూడ్ ఇందల్ నాయక్ చేతుల ...

బోధన్ నుండి బడాపహాడ్ – గాంధారి వరకు బస్సు సర్వీస్ పునఃప్రారంభంపై విజ్ఞప్తి.

|| దృశ్యం న్యూస్ || బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ విశ్వనాథ్‌ను పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కొండలవాడి శంకర్ కలిసి బోధన్ ...

మెదక్: బీసీ సంఘాల ఐక్యతారాగం: రేపు బంద్‌కు సహకరించండి.

|| దృశ్యం న్యూస్ || మెదక్‌లో బీసీ ఉద్యమం శక్తివంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బీసీ ఉద్యమంలో భాగంగా, బీసీ సంఘాల నేతలు రేపు శనివారం బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ...

జూబ్లీహిల్స్‌లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలి – మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపుతో మళ్లీ గులాబీ జెండా ఎగరాలని మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు ...

దీపావళి సందర్భంగా పటాకుల షాపుల యజమానులకు హెచ్చరిక – అగ్ని ప్రమాద నియంత్రణ నిబంధనలు తప్పనిసరి.

|| దృశ్యం న్యూస్ || ధర్పల్లి: దీపావళి పండుగ సందర్భంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పటాకుల షాపుల యజమానులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై కళ్యాణి మాట్లాడుతూ, ...

నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు తపాలా శాఖ ద్వారా పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి. రాష్ట్రంలో నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా పంపిణీ చేసే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ...