Drushyam Desk

మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వెంటనే స్పందించిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో గంగాపూర్ చెరువు సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామాయంపేట వెళ్లే మార్గంలో డీసీఎం వాహనం ఆటోను ఢీకొనడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు ...

బాలికపై లైంగిక దాడి కేసు: నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1 లక్ష జరిమానా.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా, తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన గణిత ఉపాధ్యాయుడికి మెదక్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు ...

అక్రమ వెంచర్ల దందా.. లేఅవుట్ అనుమతులు లేకుండానే దర్జాగా ప్లాట్ల అమ్మకాలు – కొనుగోలుదారులకు భారీ మోసం!

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో అక్రమ వెంచర్ల దందా రోజురోజుకూ బహిర్గతమవుతోంది. ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండా, లేఅవుట్ లేని భూములను ఇండ్ల స్థలాలుగా ...

మెదక్‌లో వృద్ధ దంపతులపై దాడి కేసు ఛేదన.. 48 గంటల్లో నిందితుడు అరెస్ట్, 4½ తులాల బంగారం రికవరీ.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట-ఆర్ మండలంలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై జరిగిన సంచలన దాడి, దోపిడీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. జిల్లా ఎస్పీ ...

మెదక్‌: POCSO కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.. రూ.1 లక్ష జరిమానా విధించిన కోర్టు.

|| దృశ్యం న్యూస్ || మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన POCSO కేసులో ...

తమ్ముడు జైలు పాలయ్యాడనే బాధతో అన్న ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తమ్ముడు జైలుకు వెళ్లిన బాధను తట్టుకోలేక క్షణిక ఆవేశంలో అన్న పురుగుల మందు సేవించి ఆసుపత్రిలో ...

మెదక్‌: వృద్ధ దంపతులపై సుత్తితో దాడి.. 5 తులాల బంగారం దోపిడీ కలకలం

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా శంకరంపేట్ (ఆర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై దాడి, దారుణ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని దుండగుడు ...

ఎడపల్లిలో వారాంతపు సంత వేలంపాట – బుధవారం ఉదయం టెండర్ ప్రక్రియ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని వారాంతపు సంత నిర్వహణ హక్కుల కోసం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి నాగరాజు తెలిపారు. ప్రతి ...

రుద్రూర్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-లారీ ఢీ, 20 మందికి పైగా గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్ర శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాన్సువాడ నుంచి బోధన్ వైపు వెళ్తున్న TS 22 T ...

మెదక్: విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో అటెండర్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో చిన్నారి విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి కేసులో మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పాఠశాలలో అటెండర్‌గా ...