
Drushyam Desk
ఎడపల్లి ఎంఈఓ తొలగింపునకు డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) వ్యవహార శైలిపై ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎడపల్లి మండలంలోని వడ్డెర కాలనీలో ...
మద్యం అక్రమ సిట్టింగ్ కేంద్రంపై చర్యలు శూన్యం – అధికారుల నిర్లక్ష్యానికి మరో సాక్ష్యం.
|| దృశ్యం న్యూస్ || “బార్ను తలపిస్తున్న మద్యం సిట్టింగ్ అడ్డా, మద్యం ప్రియులకు అన్ని రకాల వసతులు” అని గత కొన్నిరోజుల క్రితం దృశ్యం న్యూస్ పూర్తి వివరాలతో కథనం ప్రచురించిన ...
పంచాయతీ పాలకవర్గం సమావేశంలో మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటుకు కీలక తీర్మానం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశం గ్రామ సర్పంచ్ సుంచనకోట అనురాధ రాధకిషన్ గౌడ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో సాధన ...
బోధన్: అతివేగం – అక్రమ ఇసుక రవాణాతో మృత్యు కాండ: అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు శాపంగా మారింది.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా రోజురోజుకు హద్దులు దాటుతోంది. ఈ అక్రమాలపై కఠిన చట్టాలున్నా వాటి అమలు శూన్యం. అధికారులు ...
“మీ డబ్బు – మీ హక్కు” DEAF ఖాతాల అవగాహన సమావేశం విజయవంతం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో “మీ డబ్బు – మీ హక్కు” కార్యక్రమం కింద DEAF (నిష్క్రియ ఖాతాలు) అవగాహన సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ ...
మహిళా ఎన్నికల అధికారుల భద్రత పట్ల నిర్లక్ష్యం – జిల్లా ఉన్నతాధికారుల వైఫల్యంపై విమర్శలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు విజయవంతంగా ముగిసినా, మహిళా ఎన్నికల అధికారులకు సరైన భద్రత కల్పించడంలో ఉన్నత ...
ఉన్ని దుస్తుల ధరలు ఆకాశానికి: వలస వ్యాపారుల దండయాత్ర.
|| దృశ్యం న్యూస్ || చలికాలం మొదలయ్యే సరికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్ని దుస్తుల విక్రేతలు గుమికూడటం సర్వసాధారణం. అనేక రాష్ట్రాల నుండి వలసగా వచ్చి చిన్న చిన్న దుకాణాలు వేసుకుని, ...
ఎడపల్లి మండల సర్పంచ్ నామినేషన్ల వివరాల గందరగోళం: అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల్లో తికమక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో సర్పంచ్ నామినేషన్ ప్రక్రియలో చోటుచేసుకున్న తీవ్రమైన తప్పిదాలు ప్రజల్లో అయోమయం రేపుతున్నాయి. పత్రాల పరిశీలనకు ముందు👇 శనివారం రాత్రి 11 ...















