
Drushyam Desk
మృత బాలిక ఆచూకీ లభ్యం – మహారాష్ట్రకు చెందిన బాలికగా గుర్తింపు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ARP క్యాంప్ గ్రామ శివారులో గురువారం D46 కెనాల్లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమైన ఘటన తీవ్ర సంచలనం ...
ఎడపల్లి: D46 కెనాల్లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని ARP క్యాంప్ గ్రామ శివారులో ఉన్న D46 కెనాల్లో గుర్తు తెలియని బాలిక మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం ...
ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గం రద్దు – సభ్యుల ఏకగ్రీవంగా కీలక నిర్ణయం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం పూర్తిగా రద్దయింది. 03/09/2025న ఎన్నికైన ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ కమిటీ ...
నిజామాబాద్ హోవార్డ్ పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, హోవార్డ్ పాఠశాల ఆధ్వర్యంలో 77వ జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం వేళ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ ...
గురుకుల ఉపాధ్యాయురాలి రాజీనామా – విద్యార్థినులపై దురుసు ప్రవర్తన ఆరోపణలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలి వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయురాలు పి.రజని విద్యార్థినుల ...
నిధుల లేమితో అర్ధాంతరంగా నిలిచిన కళ్యాణ మండప నిర్మాణం – ఏడాది గడిచినా పూర్తి కాని ప్రజాప్రయోజన భవనం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిధిలో నిర్మించాల్సిన కళ్యాణ మండపం నిధుల లేమి కారణంగా ...
మందుగుండు పేలుడు ఘటనలో ఆవు మృతి – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో చోటు చేసుకున్న మందుగుండు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. దుపల్లి గ్రామానికి చెందిన కారె సాయికుమార్కు ...
ఎడపల్లి: సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా నాగుల రాజు గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్ష పదవిపై కొనసాగిన ఉత్కంఠకు శనివారం తెరపడింది. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా నాగుల రాజు గౌడ్ ఏకగ్రీవంగా ...










