Telangana

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి.

|| దృశ్యం న్యూస్ || ధర్పల్లి మండలం గోవింద్ పల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ ...

ప్రమాదానికి గురైన వ్యక్తిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ఇందల్వాయి గ్రామానికి చెందిన సంఘం బుజ్జన్న (47) గత కొన్ని రోజుల క్రితం ఇందల్వాయి నుండి డిచ్ పల్లి వైపు వెళ్తున్నప్పుడు ప్రమాదానికి గురి ...

బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు మరియు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ...

తెలంగాణ యూనివర్సిటీ భూములను రక్షించండి : PDSU వినతి.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ యూనివర్సిటీ (తే.యు.) భూములపై కబ్జా జరుగుతోందని, ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుని కబ్జాదారుల నుండి రక్షించాలని PDSU ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కు వినతి ...

మలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మీడియా సమావేశం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో మలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జింఖాన గ్రౌండ్ లో డిసెంబర్ 1న మాలల సింహ ...

బాన్సువాడలో 181 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || బాన్సువాడ పట్టణ కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి, షాది ...

అగ్రికల్చర్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించిన శివకుమార్ : సన్మానించిన గ్రామ పెద్దలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామానికి చెందిన K. శివకుమార్ S/o సత్యనారాయణ, తన అంకితభావంతో విద్యారంగంలో ఎంతో పురోగతి సాధించి, డోంగ్లి మండలానికి అగ్రికల్చర్ ...

షీ టీం, భరోసా పై విద్యార్థులకు అవగాహన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీం, భరోసా ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పై, మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం ...

2024-25 సంవత్సరం గాను ఉపాధ్యాయుల కొలువులకు దరఖాస్తులకు ఆహ్వానం.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ద్వారా 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ డైట్, నేరేడ్ మెట్, మరియు హైదరాబాద్ కళాశాలలకు అనుగుణమైన పోస్టుల కోసం అర్హత గల ...

వసతి గృహాలలో మౌలిక వసతులు పెంచాలని TSP విద్యార్థి సంఘం వినతి.

|| దృశ్యం న్యూస్ || బోధన్ సబ్ మెజిస్ట్రేట్‌కు వినతి పత్రం సమర్పించిన TSP. తెలంగాణ స్టూడెంట్ పరిషత్ (TSP) నాయకులు బోధన్ డివిజన్ సబ్ మెజిస్ట్రేట్ ను కలసి వసతి గృహాల్లో ...