Telangana News
మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు – 168 మందిపై కేసులు.
|| దృశ్యం న్యూస్ || మద్యం తాగి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., తెలిపారు. గత మూడు రోజులలో 168 ...
మెదక్లో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ : ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ నియోజకవర్గానికి శుభవార్త! రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసింది అని, మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి ...
వర్ని : సత్యనారాయణపురంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, సత్యనారాయణపురం గ్రామపంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి సాయిలు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య ...
మెదక్ : నీట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మే 4న నిర్వహించనున్న NEET-2025 (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) కోసం మెదక్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ ఏరియా, ధ్యాన్చంద్ ...
అర్హత చూసుకొని మాట్లాడు అని ఎంపీ అరవింద్ ను హెచ్చరించిన యువజన కాంగ్రెస్ నాయకులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తుంపల్లి మహేందర్ తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే ...
చర్చి అక్రమ నిర్మాణం పై జిల్లా కలెక్టర్కు హిందూ సంఘాల మెమోరండం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, సత్యనారాయణపురం గ్రామంలో రామాలయం వెనుక చర్చి ప్రాంగణంలో 50 అడుగుల ఎత్తుతో ఓ నిర్మాణాన్ని దేవ సహాయం అనే పాస్టరు చేపట్టారు. ...















