Telangana News

మెదక్: మహిళలను మోసగించిన దొంగ స్వామి అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లాలో బుడగ జంగం బొమ్మెర బాపు స్వామి, అలియాస్ శివ స్వామి, జ్యోతిష్యంతో మహిళలను మోసగించాడు. ఈ స్వామి తన వద్దకు వచ్చే మహిళలకు నీటిలో ...

మెదక్: విపత్తు సంసిద్ధతపై ఆపదమిత్ర వాలంటీర్లకు శిక్షణ – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తిని రక్షించేందుకు ఆపదమిత్ర వాలంటీర్లు విపత్తు సంసిద్ధతపై అవగాహన పెంపొందించుకోవాలి అని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ...

కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం: ప్రెస్ క్లబ్ భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

|| దృశ్యం న్యూస్ || రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచే బిల్లును ఆమోదించినందుకు, ఎస్సీ వర్గీకరణ కోసం ప్రతిపాదనలు పంపినందుకు సంతోషంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ ...

మెదక్ జిల్లాలో SSC పరీక్షల కోసం 163 BNSS సెక్షన్ అమలు – జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి.

|| దృశ్యం న్యూస్ || 21-03-2025 నుండి 04-04-2025 వరకు జరిగే (SSC) పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సందర్భంగా, జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం, మొత్తం ...

ప్రభుత్వ పనుల పేరుతో ఇసుక అక్రమ రవాణా: ప్రభుత్వ ఆదేశాలను లెక్క చెయ్యని అధికార యంత్రాంగం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, సాలురా మండలం మంధర్నా గ్రామంలో మంజీరా పరీవాహక నది నుండి అక్రమ ఇసుక రవాణా ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రభుత్వ పనుల కోసం అనుమతులు తీసుకున్నప్పటికీ ...

సిరికొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం సాయంత్రం సిరికొండ పోలీస్ స్టేషన్‌ను పర్యవేక్షించారు. సీపీ స్టేషన్‌లోని మొత్తం కార్యకలాపాలను సమీక్షించి, పోలీస్ స్టేషన్ పనితీరును, రిసెప్షన్ ...

నసురుల్లాబాద్ చెరువులో గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యం.

|| దృశ్యం న్యూస్ || సోమవారం ఉదయం నసురుల్లాబాద్ చెరువులో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభించింది. లభించిన మృతదేహం యొక్క వివరాలను పోలీసులు తెలియచేసారు. వయస్సు: 30 నుండి ...

అక్రమంగా మొరం తవ్వకంపై టాస్క్ ఫోర్స్ దాడి: జేసిబి నాలుగు టిప్పర్లు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు, శనివారం టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర చారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య ...

పిడిఎస్ రైస్ గోదాంలపై టాస్క్ ఫోర్స్ దాడులు: సుమారు ₹2,80,000/- విలువైన బియ్యం స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, శనివారం టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ACP నాగేంద్ర చారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు ...

మెదక్‌లో స్వప్న జనరల్ & ఫ్యాన్సీ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్ – పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

|| దృశ్యం న్యూస్ || మెదక్ పట్టణంలోని యాచాం గుండయ్య లక్ష్మణ్ నూతన భవనంలో ఏర్పాటు చేసిన స్వప్న జనరల్ & ఫ్యాన్సీ స్టోర్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ...