Telangana News
అక్రమంగా తరలిస్తున్న 185 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత – మెదక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సక్సెస్ఫుల్ ఆపరేషన్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ ...
పేకాటపై పోలీసులు కఠిన చర్యలు – 138 కేసుల్లో 599 మంది అరెస్ట్ – రూ.14.15 లక్షలు స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ సందర్భంగా పేకాట స్థావరాలపై పోలీసు విభాగం కఠిన చర్యలు చేపట్టింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ పేకాట ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించి ...
నిజామాబాద్లో అదృశ్యమైన గిరిజన పాఠశాల విద్యార్థుల ఆచూకీ లభ్యం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ...
నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు గిరిజన పాఠశాల విద్యార్థుల అదృశ్యం – పోలీసుల గాలింపు ప్రారంభం.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు చిన్నారులు పాఠశాల నుండి వెళ్లిపోయారు. సుద్ధులం ...
బోధన్ – సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై యువత ఆవేదన.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యపై తెలుగు యువత మరియు హిందూ పరిషత్ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ ...
బోధన్ నుండి బడాపహాడ్ – గాంధారి వరకు బస్సు సర్వీస్ పునఃప్రారంభంపై విజ్ఞప్తి.
|| దృశ్యం న్యూస్ || బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్ విశ్వనాథ్ను పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కొండలవాడి శంకర్ కలిసి బోధన్ ...
బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (BDSF) బీసీ రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు – సంజయ్ తల్లారే
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్: అక్టోబర్ 18న జరుగనున్న బీసీ రాష్ట్ర బంద్కు బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (BDSF) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈరోజు సుభాష్నగర్లోని జిల్లా కార్యాలయంలో విలేకరుల ...
అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు – కామారెడ్డి పోలీసుల అనూహ్య ఆపరేషన్, 8మంది అరెస్ట్.
|| దృశ్యం న్యూస్ || అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ రాకెట్ను చేదించి కామారెడ్డి జిల్లా పోలీసులు మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠాను కామారెడ్డి పోలీసులు భద్రతా చాతుర్యంతో ...
అధికారులు నిర్లక్ష్యంతో పశువుల పాకను తలపిస్తోన్న ప్రయాణ ప్రాంగణం.
|| దృశ్యం న్యూస్ || బోధన్ – బాసర – నిజామాబాద్ ప్రాంతాలకు ప్రయాణికులు ప్రయాణం చెయ్యడానికి ప్రధాన కేంద్రమైన జానకంపేట్ గ్రామ ప్రయాణ ప్రాంగణం ప్రస్తుతం పశువుల పాకను తలపిస్తోంది. ఈ ...
ధర్పల్లి మండలంలో స్కూటీ దహనం చేసిన గుర్తు తెలియని దుండగులు.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు స్కూటీకి నిప్పు పెట్టి దహనం చేసిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, ధనలక్ష్మి ...















