Telangana News
ఇసుక అక్రమ రవాణాలో అధికారుల అండ – నెలలు గడిచినా వేబిల్లుతో అక్రమ రవాణా.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మళ్లీ హాట్ టాపిక్గా మారింది. ఒకే వేబిల్లుతో నెలల పాటు ఇసుక రవాణా జరుగుతుండటం, సంబంధిత శాఖల నిర్లక్ష్యం, అధికారుల ...
వివాహానికి రెండు రోజులు ముందు విషాదం – వరుడి ఆత్మహత్య.
|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామంలో పెళ్లి వేడుకకు సిద్ధమైన కుటుంబం కన్నీటి సముద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ్ (31) మంగళవారం ...
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం తూప్రాన్ మండలంలోని రావెల్లి గ్రామంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ...
తుపాను ప్రభావంలో రైతుల రక్షణకు ముందస్తు చర్యలు – మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచనలు.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తుపాను మొంథా ప్రభావం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం చేగుంట మండలంలోని కర్నాల్పల్లి గ్రామంలో ...
పోలీస్ అమరుడి కుటుంబాన్ని పరామర్శించిన అదనపు ఎస్పీ మహేందర్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పాపన్నపేట పోలీస్ స్టేషన్ బాంబ్ బ్లాస్ట్లో వీరమరణం పొందిన కానిస్టేబుల్ ఎం.డి. ...
బోరుపట్ల గ్రామంలో కల్లు వివాదం – అంజాగౌడ్కు ప్రాణహాని భయం.
|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని బొర్పాట్ల గ్రామంలో కల్లుగీత కార్మికుల మధ్య తీవ్ర విభేదాలు చెలరేగాయి. గ్రామంలో చెన్నయ్య గౌడ్, సత్తయ్య గౌడ్, అంజయ్య గౌడ్, ...
గోరక్షకుడు సోను సింగ్పై కాల్పులు — నిందితుడు ఇబ్రహీంను తక్షణం అరెస్టు చేయాలి: నిజామాబాద్ కలెక్టర్కు వినతిపత్రం.
|| దృశ్యం న్యూస్ || హైదరాబాద్ శివారులోని పోచారం ఐటీ కారిడార్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో గోరక్షకుడు సోను సింగ్ (ప్రకాష్) పై ఇబ్రహీం అనే వ్యక్తి తుపాకీతో ...
అక్రమంగా తరలిస్తున్న 185 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత – మెదక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సక్సెస్ఫుల్ ఆపరేషన్.
|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ ...
పేకాటపై పోలీసులు కఠిన చర్యలు – 138 కేసుల్లో 599 మంది అరెస్ట్ – రూ.14.15 లక్షలు స్వాధీనం.
|| దృశ్యం న్యూస్ || దీపావళి పండుగ సందర్భంగా పేకాట స్థావరాలపై పోలీసు విభాగం కఠిన చర్యలు చేపట్టింది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ పేకాట ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించి ...















