Telangana News

మెదక్ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో మహిళా దినోత్సవం.

|| దృశ్యం న్యూస్ || మెదక్ స్థానిక గ్రంథాలయంలో జరుగుతున్న 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఆరవ రోజు సందర్భంగా, ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య ...

ధర్పల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు మరోసారి కఠిన చర్యలు తీసుకున్నారు. ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎం. కళ్యాణి ...

ఇసుక అక్రమ రవాణాలో అధికారుల అండ – నెలలు గడిచినా వేబిల్లు‌తో అక్రమ రవాణా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకే వేబిల్లుతో నెలల పాటు ఇసుక రవాణా జరుగుతుండటం, సంబంధిత శాఖల నిర్లక్ష్యం, అధికారుల ...

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ ఆకస్మిక తనిఖీలు – బయటపడ్డ భారీ అక్రమాలు.

|| దృశ్యం న్యూస్ || తెలంగాణ అంతటా ఉన్న పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత శుక్రవారం నుండి (SROs) అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ACB అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. మొత్తం ...

వివాహానికి రెండు రోజులు ముందు విషాదం – వరుడి ఆత్మహత్య.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ గ్రామంలో పెళ్లి వేడుకకు సిద్ధమైన కుటుంబం కన్నీటి సముద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ్ (31) మంగళవారం ...

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం తూప్రాన్ మండలంలోని రావెల్లి గ్రామంలోని మహాత్మ జ్యోతిబా పూలే బాలికల పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ...

తుపాను ప్రభావంలో రైతుల రక్షణకు ముందస్తు చర్యలు – మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచనలు.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తుపాను మొంథా ప్రభావం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం చేగుంట మండలంలోని కర్నాల్‌పల్లి గ్రామంలో ...

పోలీస్ అమరుడి కుటుంబాన్ని పరామర్శించిన అదనపు ఎస్పీ మహేందర్.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పాపన్నపేట పోలీస్ స్టేషన్ బాంబ్ బ్లాస్ట్‌లో వీరమరణం పొందిన కానిస్టేబుల్ ఎం.డి. ...

బోరుపట్ల గ్రామంలో కల్లు వివాదం – అంజాగౌడ్‌కు ప్రాణహాని భయం.

|| దృశ్యం న్యూస్ || సంగారెడ్డి జిల్లా హత్నూర మండల పరిధిలోని బొర్పాట్ల గ్రామంలో కల్లుగీత కార్మికుల మధ్య తీవ్ర విభేదాలు చెలరేగాయి. గ్రామంలో చెన్నయ్య గౌడ్, సత్తయ్య గౌడ్, అంజయ్య గౌడ్, ...

గోరక్షకుడు సోను సింగ్‌పై కాల్పులు — నిందితుడు ఇబ్రహీంను తక్షణం అరెస్టు చేయాలి: నిజామాబాద్ కలెక్టర్‌కు వినతిపత్రం.

|| దృశ్యం న్యూస్ || హైదరాబాద్ శివారులోని పోచారం ఐటీ కారిడార్ పరిధిలో గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో గోరక్షకుడు సోను సింగ్ (ప్రకాష్) పై ఇబ్రహీం అనే వ్యక్తి తుపాకీతో ...