Telangana News

ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని గురుకుల పాఠశాల సమీపంలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు, టివిఎస్ మోపెడ్ పై వెళుతున్న పల్లికొండ సాయిలు (45) ను ఢీకొనడంతో తీవ్ర ...

గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయి మృతి చెందిన మాజీ పాత్రికేయుడు – ఆర్మూర్‌లో తీవ్ర నిరసన

|| దృశ్యం న్యూస్ || ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మామిడిపల్లిలో గల్ఫ్ ఏజెంట్ డికొండ ప్రసాద్ ఇంటి ముందు బుధవారం ఉదయం వన్నెల్దేవి రాజేష్ ( 60 ) మృతదేహంతో అతని ...

బాధిత కుటుంబానికి CMRF చెక్కు అందచేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్ధాపూర్ గ్రామానికి చెందిన బార్డవల్ సూత్ల బాయ్ కి CMRF చెక్కును వర్ని మండల మార్కెట్ కమిటీ చైర్మన్ కులకర్ణి సురేష్ ...

యువకుడి అదృశ్యం : ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జైతపూర్ గ్రామానికి చెందిన కంటె సత్యసాయి (19) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి ...

వృద్ద మహిళ ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామానికి చెందిన వంకడి లాలూ బాయి (72) గత నెల 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ...

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలానికి చెందిన ప్రజలకు శుభవార్త! ఈ సోమవారం, డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఎస్.ఎల్.జి. (SLG) గార్డెన్‌లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ...

బాన్సువాడ : నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

|| దృశ్యం న్యూస్ || బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలోని పాత వర్ని గ్రామంలో కొక్కొండ వెంకటి ఆకస్మాత్తు మరణించడంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాలలో చిక్కుకుంది, ఈ నేపథ్యంలో ఉమ్మడి ...

చిన్న శంకరంపేటలో దారుణ హత్య: గ్రామంలో భయాందోళన.

|| దృశ్యం న్యూస్ || మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు, పద్మనాభ స్వామి ఆలయం సమీపంలోని బస్టాండ్ వద్ద ఈ ...

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం : బోధన్‌లో రక్తదాన శిబిరం

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా, బోధన్ పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా, బోధన్ లోని రూరల్ సీఐ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ...

దొంగతనానికి పాల్పడ్డ దొంగలను పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు.

|| దృశ్యం న్యూస్ || నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో సోమవారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డ ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేశారు. గ్రామానికి చెందిన సంతోష్ పని ...